PRINT TIME: April 11, 2026 04:56 PM
జూబ్లీహిల్స్లో ముఖ్యమంత్రి నివాసంలో కీలక మీడియా సమావేశంలో:నీలం మధు ముదిరాజ్
జూబ్లీహిల్స్లో ముఖ్యమంత్రి నివాసంలో కీలక మీడియా సమావేశంలో:నీలం మధు ముదిరాజ్
February 09, 2026 05:36 PM
34 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
రానున్న మున్సిపల్ ఎన్నికలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో ఈ రోజు ప్రారంభమైన కీలక మీడియా సమావేశంలో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ పాల్గొన్నారు.
ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలు,ప్రజల్లోకి పార్టీని మరింత బలంగా తీసుకెళ్లే అంశాలు,అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు,ప్రజల సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా నాయకులు వివరించారు.రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించేలా ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని ఈ సమావేశం ద్వారా పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి