Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లోకి దారి తప్పి వచ్చిన జింక.. అప్రమత్తమైన అటవీశాఖ! నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 07:49 AM

జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి నివాసంలో కీలక మీడియా సమావేశంలో:నీలం మధు ముదిరాజ్

జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి నివాసంలో కీలక మీడియా సమావేశంలో:నీలం మధు ముదిరాజ్

జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి నివాసంలో కీలక మీడియా సమావేశంలో:నీలం మధు ముదిరాజ్
February 09, 2026 05:36 PM 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రానున్న మున్సిపల్ ఎన్నికలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో ఈ రోజు ప్రారంభమైన కీలక మీడియా సమావేశంలో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ పాల్గొన్నారు.

ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలు,ప్రజల్లోకి పార్టీని మరింత బలంగా తీసుకెళ్లే అంశాలు,అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు,ప్రజల సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా నాయకులు వివరించారు.రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించేలా ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని ఈ సమావేశం ద్వారా పిలుపునిచ్చారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News