Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుంజలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:56 PM

జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి నివాసంలో కీలక మీడియా సమావేశంలో:నీలం మధు ముదిరాజ్

జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి నివాసంలో కీలక మీడియా సమావేశంలో:నీలం మధు ముదిరాజ్

జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి నివాసంలో కీలక మీడియా సమావేశంలో:నీలం మధు ముదిరాజ్
February 09, 2026 05:36 PM 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రానున్న మున్సిపల్ ఎన్నికలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో ఈ రోజు ప్రారంభమైన కీలక మీడియా సమావేశంలో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ పాల్గొన్నారు.

ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలు,ప్రజల్లోకి పార్టీని మరింత బలంగా తీసుకెళ్లే అంశాలు,అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు,ప్రజల సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా నాయకులు వివరించారు.రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించేలా ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని ఈ సమావేశం ద్వారా పిలుపునిచ్చారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News