Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:32 AM

జనగణన-2027కు కసరత్తు వేగం. పారదర్శకంగా, తప్పుల్లేకుండా నిర్వహించాలి: అదనపు కలెక్టర్

జనగణన-2027కు కసరత్తు వేగం. పారదర్శకంగా, తప్పుల్లేకుండా నిర్వహించాలి: అదనపు కలెక్టర్

జనగణన-2027కు కసరత్తు వేగం.  పారదర్శకంగా, తప్పుల్లేకుండా నిర్వహించాలి: అదనపు కలెక్టర్
28-03-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జనగణన-2027ను పారదర్శకంగా, సమగ్రంగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జనగణన-2027 ఫేజ్–1 గృహాల గణనకు సంబంధించి క్షేత్రస్థాయి శిక్షకుల (ఫీల్డ్ ట్రైనర్స్) శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మే 11 నుంచి ప్రారంభమయ్యే గృహాల గణనలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా కచ్చితత్వంతో నిర్వహించాలని సూచించారు. ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలను పూర్తిగా, సరిగా నమోదు చేయాల్సిన అవసరాన్ని వివరించారు. గణన ప్రక్రియలో నాణ్యత, సమగ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.

ప్రతి అధికారి తన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించాలని, ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లకు సమగ్రంగా, నాణ్యమైన శిక్షణ అందించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జనగణన అధికారి వెంకటరమణతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

జనగణన-2027కు కసరత్తు వేగం. పారదర్శకంగా, తప్పుల్లేకుండా నిర్వహించాలి: అదనపు కలెక్టర్

Article Image

జనగణన-2027ను పారదర్శకంగా, సమగ్రంగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జనగణన-2027 ఫేజ్–1 గృహాల గణనకు సంబంధించి క్షేత్రస్థాయి శిక్షకుల (ఫీల్డ్ ట్రైనర్స్) శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మే 11 నుంచి ప్రారంభమయ్యే గృహాల గణనలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా కచ్చితత్వంతో నిర్వహించాలని సూచించారు. ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలను పూర్తిగా, సరిగా నమోదు చేయాల్సిన అవసరాన్ని వివరించారు. గణన ప్రక్రియలో నాణ్యత, సమగ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.

ప్రతి అధికారి తన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించాలని, ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లకు సమగ్రంగా, నాణ్యమైన శిక్షణ అందించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జనగణన అధికారి వెంకటరమణతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News