Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
​బీసీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి: ఎంపీ ఆర్. కృష్ణయ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పిం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:32 PM

జింకలగూడెంలో నూతన మజీద్‌కు శంకుస్థాపన

జింకలగూడెంలో నూతన మజీద్‌కు శంకుస్థాపన

జింకలగూడెంలో నూతన మజీద్‌కు శంకుస్థాపన
December 29, 2025 07:19 PM 67 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చలికాలంలో గ్రామస్తులకు దుప్పట్ల పంపిణీ

ఖమ్మం స్థానికం ప్రతినిధి జనార్దన్ రావు:

తిరుమలాయపాలెం మండల పరిధిలోని జింకలగూడెం గ్రామంలో నూతన మజీద్ నిర్మాణానికి గ్రేటర్ ఇన్ఫ్రా చైర్మన్ సయ్యద్ ఇమాం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సయ్యద్ మదర్ సాబ్, మాదిరిపురం మదర్సా కరస్పాండెంట్ బాది ఉజ్జిమ పాల్గొన్నారు.

శంకుస్థాపన అనంతరం గోల్ తండా, జింకలగూడెం, గోపాయిగూడెం గ్రామాలకు చెందిన పేద ప్రజలకు చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం గోల్ తండా గ్రామపంచాయతీ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రేటర్ ఇన్ఫ్రా చైర్మన్ సయ్యద్ ఇమాం ను శాలువాతో సత్కరించారు. ప్రజాసేవ కార్యక్రమాలు కొనసాగించాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News