Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 10:18 AM

జింకలగూడెంలో నూతన మజీద్‌కు శంకుస్థాపన

జింకలగూడెంలో నూతన మజీద్‌కు శంకుస్థాపన

జింకలగూడెంలో నూతన మజీద్‌కు శంకుస్థాపన
29-12-2025 75 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చలికాలంలో గ్రామస్తులకు దుప్పట్ల పంపిణీ

ఖమ్మం స్థానికం ప్రతినిధి జనార్దన్ రావు:

తిరుమలాయపాలెం మండల పరిధిలోని జింకలగూడెం గ్రామంలో నూతన మజీద్ నిర్మాణానికి గ్రేటర్ ఇన్ఫ్రా చైర్మన్ సయ్యద్ ఇమాం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సయ్యద్ మదర్ సాబ్, మాదిరిపురం మదర్సా కరస్పాండెంట్ బాది ఉజ్జిమ పాల్గొన్నారు.

శంకుస్థాపన అనంతరం గోల్ తండా, జింకలగూడెం, గోపాయిగూడెం గ్రామాలకు చెందిన పేద ప్రజలకు చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం గోల్ తండా గ్రామపంచాయతీ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రేటర్ ఇన్ఫ్రా చైర్మన్ సయ్యద్ ఇమాం ను శాలువాతో సత్కరించారు. ప్రజాసేవ కార్యక్రమాలు కొనసాగించాలని కోరారు.

Sthanikam

జింకలగూడెంలో నూతన మజీద్‌కు శంకుస్థాపన

Article Image

చలికాలంలో గ్రామస్తులకు దుప్పట్ల పంపిణీ

ఖమ్మం స్థానికం ప్రతినిధి జనార్దన్ రావు:

తిరుమలాయపాలెం మండల పరిధిలోని జింకలగూడెం గ్రామంలో నూతన మజీద్ నిర్మాణానికి గ్రేటర్ ఇన్ఫ్రా చైర్మన్ సయ్యద్ ఇమాం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సయ్యద్ మదర్ సాబ్, మాదిరిపురం మదర్సా కరస్పాండెంట్ బాది ఉజ్జిమ పాల్గొన్నారు.

శంకుస్థాపన అనంతరం గోల్ తండా, జింకలగూడెం, గోపాయిగూడెం గ్రామాలకు చెందిన పేద ప్రజలకు చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం గోల్ తండా గ్రామపంచాయతీ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రేటర్ ఇన్ఫ్రా చైర్మన్ సయ్యద్ ఇమాం ను శాలువాతో సత్కరించారు. ప్రజాసేవ కార్యక్రమాలు కొనసాగించాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News