జై కేసరం లో 'స్వప్న శేఖర్ గౌడ్' జోరు.. ఎలక్షన్లప్పుడే కాదు, ఎప్పుడూ జనంలోనే!
జై కేసరం లో 'స్వప్న శేఖర్ గౌడ్' జోరు.. ఎలక్షన్లప్పుడే కాదు, ఎప్పుడూ జనంలోనే!
Editor Desk
ఎన్నికలొచ్చినయని ఓట్ల కోసం వచ్చేటోళ్లు ఉంటరు.. కానీ ఎలక్షన్ ఉన్నా లేకున్నా నిత్యం మన కష్టసుఖాల్లో ఉండేటోళ్లే మనకు కావాలె. సరిగ్గా ఇదే నినాదంతో కేసారం (Kesaram) గ్రామ సర్పంచ్ బరిలో నిలిచారు మాదగోని స్వప్న శేఖర్ గౌడ్.
"నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. మీ రుణం తీర్చుకుంటా" కేసారం గ్రామ అభివృద్ధి కోసం కంకణం కట్టుకున్న మాదగోని స్వప్న శేఖర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల ఆశీస్సులతో, గ్రామ ప్రజల మద్దతుతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. "ఎలక్షన్లప్పుడు మాత్రమే కనిపించే నాయకులను కాదు, ఎల్లప్పుడూ ప్రజల కోసం పరితపించే మన యువ నాయకత్వాన్ని గెలిపించుకుందాం" అంటూ గ్రామస్తులు పిలుపునిస్తున్నారు.
యువ నాయకుడికి జనం జై.. మన ఊరి బిడ్డ, మన కోసం పని చేసే మాదగోని స్వప్న శేఖర్ గౌడ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని, కేసారం గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకుందామని యువత మరియు గ్రామ పెద్దలు కోరుతున్నారు. రేవంత్ రెడ్డి గారు మరియు స్థానిక కాంగ్రెస్ పెద్దల సహకారంతో గ్రామాన్ని అన్ని రకాలుగా బాగు చేస్తామని వారు హామీ ఇస్తున్నారు.
కేసారం ఓటర్లారా.. ఆలోచించండి! మన కోసం పని చేసేటోళ్లకే పట్టం కట్టండి!
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి