Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 12:43 AM

జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో గౌని రాజ్ కుమార్‌కు డా. ఉజ్వల్ రెడ్డి మద్దతు

జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో గౌని రాజ్ కుమార్‌కు డా. ఉజ్వల్ రెడ్డి మద్దతు

జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో గౌని రాజ్ కుమార్‌కు డా. ఉజ్వల్ రెడ్డి మద్దతు
07-02-2026 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డా. సిద్ధం ఉజ్వల్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 14వ వార్డు (హరిజన వార్డు) అభ్యర్థి గౌని రాజ్ కుమార్‌కు మద్దతుగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు.ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి హస్తం గుర్తును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టామని, మున్సిపాలిటీలో కూడా అభివృద్ధి పనులు మరింత వేగంగా కొనసాగుతాయని తెలిపారు.ఈ ప్రచార కార్యక్రమంలో సిడిసి చైర్మన్ ముబీన్, అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పట్లోళ్ళ నాగిరెడ్డి, సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, కాశీనాథ్, రవి, పవన్, ముజాఫర్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.

Sthanikam

జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో గౌని రాజ్ కుమార్‌కు డా. ఉజ్వల్ రెడ్డి మద్దతు

Article Image

జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డా. సిద్ధం ఉజ్వల్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 14వ వార్డు (హరిజన వార్డు) అభ్యర్థి గౌని రాజ్ కుమార్‌కు మద్దతుగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు.ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి హస్తం గుర్తును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టామని, మున్సిపాలిటీలో కూడా అభివృద్ధి పనులు మరింత వేగంగా కొనసాగుతాయని తెలిపారు.ఈ ప్రచార కార్యక్రమంలో సిడిసి చైర్మన్ ముబీన్, అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పట్లోళ్ళ నాగిరెడ్డి, సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, కాశీనాథ్, రవి, పవన్, ముజాఫర్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News