జహీరాబాద్ ఎంపీను మర్యాదపూర్వకంగా కలిసిన నేషనల్ హ్యూమన్ రైట్స్ బృందం
జహీరాబాద్ ఎంపీను మర్యాదపూర్వకంగా కలిసిన నేషనల్ హ్యూమన్ రైట్స్ బృందం
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని నారాయణఖేడ్ మున్సిపల్ ప్రాంతంలో శనివారం జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్ స్వగృహంలో ఒక ముఖ్యమైన మర్యాదపూర్వక భేటీ జరిగింది.ఈ సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండరి, జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ, న్యాల్కల్ మండల అధ్యక్షులు నవీన్ కుమార్ తో పాటు వారి బృందం ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సమావేశంలో నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను, ముఖ్యంగా మౌలిక వసతులు, అభివృద్ధి పనులు, సామాజిక న్యాయానికి సంబంధించిన అంశాలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా సమస్యలపై వారు వివరంగా చర్చించి, తక్షణ పరిష్కారం అవసరమైన అంశాలను స్పష్టంగా తెలియజేశారు.దీనికి స్పందించిన జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్ సమస్యలపై సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత అధికారులతో వెంటనే సమన్వయం చేసుకొని వీలైనంత త్వరగా పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ఇలాంటి సూచనలు, వినతులు తమకు ఎంతో ఉపయోగప

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి