Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 02:39 AM

జహీరాబాద్ ఎంపీను మర్యాదపూర్వకంగా కలిసిన నేషనల్ హ్యూమన్ రైట్స్ బృందం

జహీరాబాద్ ఎంపీను మర్యాదపూర్వకంగా కలిసిన నేషనల్ హ్యూమన్ రైట్స్ బృందం

జహీరాబాద్ ఎంపీను మర్యాదపూర్వకంగా కలిసిన నేషనల్ హ్యూమన్ రైట్స్ బృందం
07-02-2026 86 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని నారాయణఖేడ్ మున్సిపల్ ప్రాంతంలో శనివారం జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్ స్వగృహంలో ఒక ముఖ్యమైన మర్యాదపూర్వక భేటీ జరిగింది.ఈ సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండరి, జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ, న్యాల్‌కల్ మండల అధ్యక్షులు నవీన్ కుమార్ తో పాటు వారి బృందం ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సమావేశంలో నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను, ముఖ్యంగా మౌలిక వసతులు, అభివృద్ధి పనులు, సామాజిక న్యాయానికి సంబంధించిన అంశాలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా సమస్యలపై వారు వివరంగా చర్చించి, తక్షణ పరిష్కారం అవసరమైన అంశాలను స్పష్టంగా తెలియజేశారు.దీనికి స్పందించిన జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్ సమస్యలపై సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత అధికారులతో వెంటనే సమన్వయం చేసుకొని వీలైనంత త్వరగా పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ఇలాంటి సూచనలు, వినతులు తమకు ఎంతో ఉపయోగప

Sthanikam

జహీరాబాద్ ఎంపీను మర్యాదపూర్వకంగా కలిసిన నేషనల్ హ్యూమన్ రైట్స్ బృందం

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని నారాయణఖేడ్ మున్సిపల్ ప్రాంతంలో శనివారం జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్ స్వగృహంలో ఒక ముఖ్యమైన మర్యాదపూర్వక భేటీ జరిగింది.ఈ సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండరి, జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ, న్యాల్‌కల్ మండల అధ్యక్షులు నవీన్ కుమార్ తో పాటు వారి బృందం ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సమావేశంలో నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను, ముఖ్యంగా మౌలిక వసతులు, అభివృద్ధి పనులు, సామాజిక న్యాయానికి సంబంధించిన అంశాలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా సమస్యలపై వారు వివరంగా చర్చించి, తక్షణ పరిష్కారం అవసరమైన అంశాలను స్పష్టంగా తెలియజేశారు.దీనికి స్పందించిన జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్ సమస్యలపై సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత అధికారులతో వెంటనే సమన్వయం చేసుకొని వీలైనంత త్వరగా పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ఇలాంటి సూచనలు, వినతులు తమకు ఎంతో ఉపయోగప

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News