Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 12:54 PM

జగ్జీవన్‌కు బదిలీ.. కొత్త కమిషనర్‌గా వి. ప్రశాంతి రాక

జగ్జీవన్‌కు బదిలీ.. కొత్త కమిషనర్‌గా వి. ప్రశాంతి రాక

జగ్జీవన్‌కు బదిలీ.. కొత్త కమిషనర్‌గా వి. ప్రశాంతి రాక
May 01, 2026 03:46 PM 131 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ కమిషనర్‌గా గత రెండు సంవత్సరాలుగా సేవలందించిన జగ్జీవన్ బదిలీపై ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి వెళ్లారు. బదిలీ సందర్భంగా ఆయన నారాయణఖేడ్ మున్సిపల్ మేనేజర్ వెంకటశివయ్యకు బాధ్యతలను అప్పగించి రిలీవ్ అయ్యారు. ఇదే సమయంలో గ్రూప్-1 పరీక్షలో ఉత్తీర్ణత సాధించి శిక్షణ పూర్తి చేసుకున్న వి. ప్రశాంతి నారాయణఖేడ్ కొత్త మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఇన్‌చార్జ్ మున్సిపల్ కమిషనర్ వెంకటశివయ్య తెలిపారు. జగ్జీవన్ సేవలను మున్సిపల్ సిబ్బంది అభినందించగా, నూతన కమిషనర్ రాకతో మున్సిపల్ పరిపాలన మరింత మెరుగుపడుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News