Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్మికుల దినోత్సవాన నోచ్ ల్యాబ్‌లో విషాదం : ఒకరు మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు బీదానపల్లిలో 10వ తరగతి ఉత్తీర్ణులకు ఘన అభినందనలు 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 01, 2026 05:53 PM

జగ్జీవన్‌కు బదిలీ.. కొత్త కమిషనర్‌గా వి. ప్రశాంతి రాక

జగ్జీవన్‌కు బదిలీ.. కొత్త కమిషనర్‌గా వి. ప్రశాంతి రాక

జగ్జీవన్‌కు బదిలీ.. కొత్త కమిషనర్‌గా వి. ప్రశాంతి రాక
May 01, 2026 03:46 PM 64 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ కమిషనర్‌గా గత రెండు సంవత్సరాలుగా సేవలందించిన జగ్జీవన్ బదిలీపై ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి వెళ్లారు. బదిలీ సందర్భంగా ఆయన నారాయణఖేడ్ మున్సిపల్ మేనేజర్ వెంకటశివయ్యకు బాధ్యతలను అప్పగించి రిలీవ్ అయ్యారు. ఇదే సమయంలో గ్రూప్-1 పరీక్షలో ఉత్తీర్ణత సాధించి శిక్షణ పూర్తి చేసుకున్న వి. ప్రశాంతి నారాయణఖేడ్ కొత్త మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఇన్‌చార్జ్ మున్సిపల్ కమిషనర్ వెంకటశివయ్య తెలిపారు. జగ్జీవన్ సేవలను మున్సిపల్ సిబ్బంది అభినందించగా, నూతన కమిషనర్ రాకతో మున్సిపల్ పరిపాలన మరింత మెరుగుపడుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News