Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:26 PM

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
12-03-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టు దేవరకొండ లావణ్యను శాలువాతో ఘనంగా సన్మానించిన (టీజేఏ)

-జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ బాబా

-జిల్లా ప్రధాన కార్యదర్శి గోపరాజు వెంకన్న,

భువనగిరి:అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ (టీజేఏ) ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. టీజేఏ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ బాబా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళా జర్నలిస్టు దేవరకొండ లావణ్యను శాలువాతో సత్కరించి ఘనంగా అభినందించారు.ఈ సందర్భంగా మహిళలు జర్నలిజం రంగంలో కీలక పాత్ర పోషిస్తూ సమాజ అభివృద్ధికి తోడ్పడుతున్నారని నిర్వాహకులు పేర్కొన్నారు. మహిళా జర్నలిస్టులు మరింత ముందుకు వచ్చి ప్రజా సమస్యలను వెలుగులోకి తేవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీజేఏ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపరాజు వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షులు గట్టి కొప్పుల శ్రీనివాస్,జర్నలిస్టు ఫెరోజ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

Article Image

తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టు దేవరకొండ లావణ్యను శాలువాతో ఘనంగా సన్మానించిన (టీజేఏ)

-జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ బాబా

-జిల్లా ప్రధాన కార్యదర్శి గోపరాజు వెంకన్న,

భువనగిరి:అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ (టీజేఏ) ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. టీజేఏ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ బాబా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళా జర్నలిస్టు దేవరకొండ లావణ్యను శాలువాతో సత్కరించి ఘనంగా అభినందించారు.ఈ సందర్భంగా మహిళలు జర్నలిజం రంగంలో కీలక పాత్ర పోషిస్తూ సమాజ అభివృద్ధికి తోడ్పడుతున్నారని నిర్వాహకులు పేర్కొన్నారు. మహిళా జర్నలిస్టులు మరింత ముందుకు వచ్చి ప్రజా సమస్యలను వెలుగులోకి తేవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీజేఏ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపరాజు వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షులు గట్టి కొప్పుల శ్రీనివాస్,జర్నలిస్టు ఫెరోజ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News