Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:19 PM

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి
06-01-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల పరిధిలోని నర్సాపూర్ గ్రామంలో సోమవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు లబ్ధిదారులను కలిసి

గ్రామంలో స్లాబ్ దశ వరకు పూర్తి అయిన ఇందిరమ్మ ఇంటి పనులను పరిశీలించారు. ఇటుక,ఇసుక,ఎంత రేటుకి కొనుగోలు చేశారు. అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.మేస్త్రీకి ఇంటి నిర్మాణానికి ఎంత రేటు మాట్లాడారు అడిగి తెలుసుకున్నారు.స్లాబ్ వరకు 3 దశలో బిల్లులు వచ్చాయా అని లబ్ధిదారులను అడిగారు. మిగిలిన పనులు కూడా త్వరగా పూర్తి చేస్తే ఫైనల్ బిల్లు కూడా మీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. మీదే ఆలస్యం త్వరగా మిగిలిన పనులు పూర్తి చేసి గృహప్రవేశం చేసుకోవాలి అని అన్నారు.గ్రామంలో కొత్తగా పాలకవర్గాలు ఏర్పాటు అయ్యాయి కాబట్టి గ్రామంలో ఒకసారి శానిటేషన్ పనులను చేయించాలి. రోజు ఒక వార్డు చొప్పున గ్రామం మొత్తం పారిశుద్ధ్య పనులకు చేయించాలని అన్నారు.మీ గ్రామంలో ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి కూడా చర్యలు తీసుకోవాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల పరిధిలోని నర్సాపూర్ గ్రామంలో సోమవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు లబ్ధిదారులను కలిసి

గ్రామంలో స్లాబ్ దశ వరకు పూర్తి అయిన ఇందిరమ్మ ఇంటి పనులను పరిశీలించారు. ఇటుక,ఇసుక,ఎంత రేటుకి కొనుగోలు చేశారు. అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.మేస్త్రీకి ఇంటి నిర్మాణానికి ఎంత రేటు మాట్లాడారు అడిగి తెలుసుకున్నారు.స్లాబ్ వరకు 3 దశలో బిల్లులు వచ్చాయా అని లబ్ధిదారులను అడిగారు. మిగిలిన పనులు కూడా త్వరగా పూర్తి చేస్తే ఫైనల్ బిల్లు కూడా మీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. మీదే ఆలస్యం త్వరగా మిగిలిన పనులు పూర్తి చేసి గృహప్రవేశం చేసుకోవాలి అని అన్నారు.గ్రామంలో కొత్తగా పాలకవర్గాలు ఏర్పాటు అయ్యాయి కాబట్టి గ్రామంలో ఒకసారి శానిటేషన్ పనులను చేయించాలి. రోజు ఒక వార్డు చొప్పున గ్రామం మొత్తం పారిశుద్ధ్య పనులకు చేయించాలని అన్నారు.మీ గ్రామంలో ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి కూడా చర్యలు తీసుకోవాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News