Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 11:55 PM

ఇందూర్ గ్రామానికి చెందిన మహిళ అదృశ్యం

ఇందూర్ గ్రామానికి చెందిన మహిళ అదృశ్యం

ఇందూర్ గ్రామానికి చెందిన మహిళ అదృశ్యం
13-01-2026 872 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:రాయికోడ్ మండలం ఇందూర్ గ్రామానికి చెందిన లలిత (వయస్సు 45) అనారోగ్య కారణంగా భర్త మాణిక్యం మూడు సంవత్సరాల క్రితం మృతి చెందడంతో, తన కుమారులు నాగారం బాల్ రాజు (వయస్సు 25), నాగారం రజనీకాంత్, నాగారం రాజేశ్‌లతో కలిసి నివసిస్తూ జీవనం కొనసాగిస్తోంది. ఈ కుటుంబం యస్.సి (మాదిగ) కులానికి చెందినది కాగా, వృత్తిగా వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తోంది.తేదీ 08.01.2026 (గురువారం) నాడు ఉదయం 8.00 గంటలకు నాగారం బాల్ రాజు తన ఇంటి నుంచి పొలానికి వెళ్లి సాయంత్రం 6.00 గంటలకు ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చిన సమయంలో అతని తల్లి లలిత ఇంటివద్ద కనిపించలేదు. ఆ సమయంలో ఇంటిలో తమ్ముడు రాజేశ్ మాత్రమే ఉన్నాడు.తల్లి గురించి విచారించగా, రాజేశ్ తెలిపిన వివరాల ప్రకారం అతను ఉదయం 9.00 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లి మధ్యాహ్నం 2.00 గంటలకు తిరిగి ఇంటికి వచ్చేసరికి తల్లి ఇంటివద్ద లేకపోయిందని చెప్పాడు.ఇంకా విచారణ చేయగా, ఇంటి పక్కన నివసిస్తున్న మునిపల్లి రాణమ్మ తెలిపిన వివరాల ప్రకారం, లలిత ఉదయం సుమారు 10.00 గంటల సమయంలో ఇంటి నుంచి నడుచుకుంటూ కర్చల్ గ్రామం వైపు వెళ్లినట్లు తెలిసింది. అప్పటి నుంచి ఆమె ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Sthanikam

ఇందూర్ గ్రామానికి చెందిన మహిళ అదృశ్యం

Article Image

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:రాయికోడ్ మండలం ఇందూర్ గ్రామానికి చెందిన లలిత (వయస్సు 45) అనారోగ్య కారణంగా భర్త మాణిక్యం మూడు సంవత్సరాల క్రితం మృతి చెందడంతో, తన కుమారులు నాగారం బాల్ రాజు (వయస్సు 25), నాగారం రజనీకాంత్, నాగారం రాజేశ్‌లతో కలిసి నివసిస్తూ జీవనం కొనసాగిస్తోంది. ఈ కుటుంబం యస్.సి (మాదిగ) కులానికి చెందినది కాగా, వృత్తిగా వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తోంది.తేదీ 08.01.2026 (గురువారం) నాడు ఉదయం 8.00 గంటలకు నాగారం బాల్ రాజు తన ఇంటి నుంచి పొలానికి వెళ్లి సాయంత్రం 6.00 గంటలకు ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చిన సమయంలో అతని తల్లి లలిత ఇంటివద్ద కనిపించలేదు. ఆ సమయంలో ఇంటిలో తమ్ముడు రాజేశ్ మాత్రమే ఉన్నాడు.తల్లి గురించి విచారించగా, రాజేశ్ తెలిపిన వివరాల ప్రకారం అతను ఉదయం 9.00 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లి మధ్యాహ్నం 2.00 గంటలకు తిరిగి ఇంటికి వచ్చేసరికి తల్లి ఇంటివద్ద లేకపోయిందని చెప్పాడు.ఇంకా విచారణ చేయగా, ఇంటి పక్కన నివసిస్తున్న మునిపల్లి రాణమ్మ తెలిపిన వివరాల ప్రకారం, లలిత ఉదయం సుమారు 10.00 గంటల సమయంలో ఇంటి నుంచి నడుచుకుంటూ కర్చల్ గ్రామం వైపు వెళ్లినట్లు తెలిసింది. అప్పటి నుంచి ఆమె ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

మీ స్పందన? 4 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News