ఇంద్రపాలనగరంలో రంజాన్ వేడుకలు – మత సామరస్యానికి నిదర్శనం
ఇంద్రపాలనగరంలో రంజాన్ వేడుకలు – మత సామరస్యానికి నిదర్శనం
స్థానికం బృందం
ఇంద్రపాలనగరం గ్రామంలో ముస్లింల పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా మత సామరస్యానికి ప్రతీకగా వేడుకలు నిర్వహించబడ్డాయి. కమ్యూనిస్ట్ నాయకులు మీర్ ఖాజా సోదరులు హైమద్, యాసిన్, లువారి స్వగృహంలో ఏర్పాటు చేసిన రంజాన్ కార్యక్రమంలో సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రంజాన్ పండుగ సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే పర్వదినమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, మాజీ సర్పంచ్ కాటపల్లి యాదయ్య, రాస వెంకటేష్, సింగణబోయిన జంగయ్య, మంటి లింగస్వామి, రవ్వ నర్సింహా, సింగణబోయిన మల్లేష్, గన్నేబోయిన శ్రీనివాస్, కొమ్మగోని వెంకటేష్, కొమ్మగోని అశోక్, బొల్ల నాగరాజు, బోనగిరి శ్రీనివాస్, చిన్నపాక సురేష్, కంటేశ్వర్ రమేష్, వెలకుర్తి జానాచారి, రాధారపు మల్లేశం, నాగు నర్సింహా, బబొల్ల మచ్చి, బోదాస్ నరేష్, బుడ్డ యాదగిరి తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి