Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:59 AM

ఇంద్రపాలనగరంలో రంజాన్ వేడుకలు – మత సామరస్యానికి నిదర్శనం

ఇంద్రపాలనగరంలో రంజాన్ వేడుకలు – మత సామరస్యానికి నిదర్శనం

ఇంద్రపాలనగరంలో రంజాన్ వేడుకలు – మత సామరస్యానికి నిదర్శనం
21-03-2026 91 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరం గ్రామంలో ముస్లింల పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా మత సామరస్యానికి ప్రతీకగా వేడుకలు నిర్వహించబడ్డాయి. కమ్యూనిస్ట్ నాయకులు మీర్ ఖాజా సోదరులు హైమద్, యాసిన్, లువారి స్వగృహంలో ఏర్పాటు చేసిన రంజాన్ కార్యక్రమంలో సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రంజాన్ పండుగ సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే పర్వదినమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, మాజీ సర్పంచ్ కాటపల్లి యాదయ్య, రాస వెంకటేష్, సింగణబోయిన జంగయ్య, మంటి లింగస్వామి, రవ్వ నర్సింహా, సింగణబోయిన మల్లేష్, గన్నేబోయిన శ్రీనివాస్, కొమ్మగోని వెంకటేష్, కొమ్మగోని అశోక్, బొల్ల నాగరాజు, బోనగిరి శ్రీనివాస్, చిన్నపాక సురేష్, కంటేశ్వర్ రమేష్, వెలకుర్తి జానాచారి, రాధారపు మల్లేశం, నాగు నర్సింహా, బబొల్ల మచ్చి, బోదాస్ నరేష్, బుడ్డ యాదగిరి తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.

Sthanikam

ఇంద్రపాలనగరంలో రంజాన్ వేడుకలు – మత సామరస్యానికి నిదర్శనం

Article Image

ఇంద్రపాలనగరం గ్రామంలో ముస్లింల పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా మత సామరస్యానికి ప్రతీకగా వేడుకలు నిర్వహించబడ్డాయి. కమ్యూనిస్ట్ నాయకులు మీర్ ఖాజా సోదరులు హైమద్, యాసిన్, లువారి స్వగృహంలో ఏర్పాటు చేసిన రంజాన్ కార్యక్రమంలో సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రంజాన్ పండుగ సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే పర్వదినమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, మాజీ సర్పంచ్ కాటపల్లి యాదయ్య, రాస వెంకటేష్, సింగణబోయిన జంగయ్య, మంటి లింగస్వామి, రవ్వ నర్సింహా, సింగణబోయిన మల్లేష్, గన్నేబోయిన శ్రీనివాస్, కొమ్మగోని వెంకటేష్, కొమ్మగోని అశోక్, బొల్ల నాగరాజు, బోనగిరి శ్రీనివాస్, చిన్నపాక సురేష్, కంటేశ్వర్ రమేష్, వెలకుర్తి జానాచారి, రాధారపు మల్లేశం, నాగు నర్సింహా, బబొల్ల మచ్చి, బోదాస్ నరేష్, బుడ్డ యాదగిరి తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News