Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్యావరణంపై విద్యార్థులకు ప్రాయోగిక అవగాహన జ్యోతుల మహోత్సవంతో మార్మోగిన ఈదులబలాపురం – రామనామంతో భక్తుల ప్రదక్షిణ TGPSC UPSCలా మారాలి, రిటైర్మెంట్ 58కి, ₹5016 భృతి.. SC/ST బ్యాక్‌లాగ్‌తో 2L ఉద్యోగాలు: TNVP డిమాండ్లు లండన్‌లో అంబేద్కర్ మ్యూజియం భారత గొప్ప గుర్తింపు : రేలారే గంగా స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 27, 2026 05:43 PM

ఇంద్రపాలనగరంలో ఘనంగా సీతారాముల కళ్యాణం

ఇంద్రపాలనగరంలో ఘనంగా సీతారాముల కళ్యాణం

ఇంద్రపాలనగరంలో ఘనంగా సీతారాముల కళ్యాణం
March 27, 2026 04:05 PM 172 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం వద్ద శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తుల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీర్వాదాలు పొందారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ గర్ధాస్ విక్రమ్, ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారితో పాటు వార్డ్ సభ్యులు పుట్టల లక్ష్మమ్మ ముత్యాలు, చిన్నలచ్చి శంకరమ్మ, వరికుప్పల స్వామి, రేపాక పారిజాత యాదయ్య, వడ్లకొండ లక్ష్మి మల్లేశం, రాధారపు మహేష్, నల్ల ఎల్లేష్, పంది నాగలక్ష్మి, సింగణబోయిన బాలరాజు, కప్పల మంగమ్మ రాజు, రాజన్నగారి రమేష్, రవ్వ నర్సింహా, మందడి శ్రీధర్ రెడ్డి, గర్ధాస్ కరుణాకర్, బొల్ల నాగరాజు, కాటపెల్లి మహేష్, పుట్టల దానయ్య, బోనగిరి మధు, గర్ధాస్ శ్రీకాంత్, నక్క వెంకటేష్, పల్లపు దుర్గయ్య, గోళ్లేపల్లి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

అలాగే ఉత్సవ కమిటీ సభ్యులు మిర్యాల వెంకటేష్, మల్లం రమేష్, పబ్బు రామకృష్ణ, కొడారి వెంకటేష్ తదితరులు ఏర్పాట్లు చేపట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News