ఇంద్రపాలనగరంలో ఘనంగా సీతారాముల కళ్యాణం
ఇంద్రపాలనగరంలో ఘనంగా సీతారాముల కళ్యాణం
Editor Desk
రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం వద్ద శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తుల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీర్వాదాలు పొందారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ గర్ధాస్ విక్రమ్, ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారితో పాటు వార్డ్ సభ్యులు పుట్టల లక్ష్మమ్మ ముత్యాలు, చిన్నలచ్చి శంకరమ్మ, వరికుప్పల స్వామి, రేపాక పారిజాత యాదయ్య, వడ్లకొండ లక్ష్మి మల్లేశం, రాధారపు మహేష్, నల్ల ఎల్లేష్, పంది నాగలక్ష్మి, సింగణబోయిన బాలరాజు, కప్పల మంగమ్మ రాజు, రాజన్నగారి రమేష్, రవ్వ నర్సింహా, మందడి శ్రీధర్ రెడ్డి, గర్ధాస్ కరుణాకర్, బొల్ల నాగరాజు, కాటపెల్లి మహేష్, పుట్టల దానయ్య, బోనగిరి మధు, గర్ధాస్ శ్రీకాంత్, నక్క వెంకటేష్, పల్లపు దుర్గయ్య, గోళ్లేపల్లి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
అలాగే ఉత్సవ కమిటీ సభ్యులు మిర్యాల వెంకటేష్, మల్లం రమేష్, పబ్బు రామకృష్ణ, కొడారి వెంకటేష్ తదితరులు ఏర్పాట్లు చేపట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి