Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:58 AM

ఇంద్రపాలనగరంలో ఘనంగా సీతారాముల కళ్యాణం

ఇంద్రపాలనగరంలో ఘనంగా సీతారాముల కళ్యాణం

ఇంద్రపాలనగరంలో ఘనంగా సీతారాముల కళ్యాణం
27-03-2026 502 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం వద్ద శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తుల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీర్వాదాలు పొందారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ గర్ధాస్ విక్రమ్, ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారితో పాటు వార్డ్ సభ్యులు పుట్టల లక్ష్మమ్మ ముత్యాలు, చిన్నలచ్చి శంకరమ్మ, వరికుప్పల స్వామి, రేపాక పారిజాత యాదయ్య, వడ్లకొండ లక్ష్మి మల్లేశం, రాధారపు మహేష్, నల్ల ఎల్లేష్, పంది నాగలక్ష్మి, సింగణబోయిన బాలరాజు, కప్పల మంగమ్మ రాజు, రాజన్నగారి రమేష్, రవ్వ నర్సింహా, మందడి శ్రీధర్ రెడ్డి, గర్ధాస్ కరుణాకర్, బొల్ల నాగరాజు, కాటపెల్లి మహేష్, పుట్టల దానయ్య, బోనగిరి మధు, గర్ధాస్ శ్రీకాంత్, నక్క వెంకటేష్, పల్లపు దుర్గయ్య, గోళ్లేపల్లి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

అలాగే ఉత్సవ కమిటీ సభ్యులు మిర్యాల వెంకటేష్, మల్లం రమేష్, పబ్బు రామకృష్ణ, కొడారి వెంకటేష్ తదితరులు ఏర్పాట్లు చేపట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

ఇంద్రపాలనగరంలో ఘనంగా సీతారాముల కళ్యాణం

Article Image

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం వద్ద శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తుల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీర్వాదాలు పొందారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ గర్ధాస్ విక్రమ్, ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారితో పాటు వార్డ్ సభ్యులు పుట్టల లక్ష్మమ్మ ముత్యాలు, చిన్నలచ్చి శంకరమ్మ, వరికుప్పల స్వామి, రేపాక పారిజాత యాదయ్య, వడ్లకొండ లక్ష్మి మల్లేశం, రాధారపు మహేష్, నల్ల ఎల్లేష్, పంది నాగలక్ష్మి, సింగణబోయిన బాలరాజు, కప్పల మంగమ్మ రాజు, రాజన్నగారి రమేష్, రవ్వ నర్సింహా, మందడి శ్రీధర్ రెడ్డి, గర్ధాస్ కరుణాకర్, బొల్ల నాగరాజు, కాటపెల్లి మహేష్, పుట్టల దానయ్య, బోనగిరి మధు, గర్ధాస్ శ్రీకాంత్, నక్క వెంకటేష్, పల్లపు దుర్గయ్య, గోళ్లేపల్లి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

అలాగే ఉత్సవ కమిటీ సభ్యులు మిర్యాల వెంకటేష్, మల్లం రమేష్, పబ్బు రామకృష్ణ, కొడారి వెంకటేష్ తదితరులు ఏర్పాట్లు చేపట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News