Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 04:17 AM

ఇంద్రపాలనగరం వార్డుల్లో లో వోల్టేజ్ సమస్యకు పరిష్కారం

ఇంద్రపాలనగరం వార్డుల్లో లో వోల్టేజ్ సమస్యకు పరిష్కారం

ఇంద్రపాలనగరం వార్డుల్లో లో వోల్టేజ్ సమస్యకు పరిష్కారం
March 17, 2026 07:00 PM 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరంలోని 9, 10, 11 వార్డుల్లో నెలకొన్న లో వోల్టేజ్ సమస్యకు పరిష్కారం లభించింది. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లగా మంజూరైన 25 కెవి ట్రాన్స్‌ఫార్మర్‌ను సర్పంచ్ గార్ధస్ విక్రమ్ మంగళవారం ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలోఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి , వార్డ్ సభ్యులు వారికిప్పల స్వామి , నల్ల ఎల్లేష్ , కుంచం రమేష్ , ఎల్లయ్య , సింగనబోయిన జంగయ్య , ఈరపల్లి మల్లయ్య , చిన్నపాక సురేష్ , నీరుడు నరేష్ , బోనగిరి మహేష్త దితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News