కొత్త ట్రాన్స్ఫార్మర్ ప్రారంభం
రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరంలోని 9, 10, 11 వార్డుల్లో నెలకొన్న లో వోల్టేజ్ సమస్యకు పరిష్కారం లభించింది. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లగా మంజూరైన 25 కెవి ట్రాన్స్ఫార్మర్ను సర్పంచ్ గార్ధస్ విక్రమ్ మంగళవారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలోఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి , వార్డ్ సభ్యులు వారికిప్పల స్వామి , నల్ల ఎల్లేష్ , కుంచం రమేష్ , ఎల్లయ్య , సింగనబోయిన జంగయ్య , ఈరపల్లి మల్లయ్య , చిన్నపాక సురేష్ , నీరుడు నరేష్ , బోనగిరి మహేష్త దితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి