ఇంద్రపాలనగరం: పంచాంగ శ్రవణం ఘనంగా నిర్వహణ
ఇంద్రపాలనగరం: పంచాంగ శ్రవణం ఘనంగా నిర్వహణ
స్థానికం బృందం
ఇంద్రపాలనగరం గ్రామంలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పంచాంగ శ్రవణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ఆధ్వర్యం వహించారు.
గడికోట లక్ష్మీనారాయణ పంతులు పంచాంగ శ్రవణం నిర్వహించి, కొత్త సంవత్సర ఫలితాలను వివరించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని ఆసక్తిగా వీక్షించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డ్ సభ్యులు పుట్టల లక్ష్మమ్మ, ముత్యాలు, వరికుప్పల స్వామి, కంబాలపల్లి సత్తయ్య, కప్పల మంగమ్మ రాజు, నల్ల ఎల్లేష్, పంది నాగలక్ష్మి రాజు, కాటపల్లి యాదయ్య (మాజీ సర్పంచ్) తదితరులు పాల్గొన్నారు.
అలాగే గ్రామానికి చెందిన ప్రముఖులు మందడి విద్యాసాగర్ రెడ్డి, సింగణబోయిన గణేష్, రాస వెంకటేశం, జంగయ్య, రాజన్నగారి రమేష్, గర్ధాస్ వినయ్, ఈర్లపల్లి మల్లయ్య, దశరద, సంజీవ, వెంకటేష్, కరుణాకర్, నర్సింహా, మహేష్, నాగరాజు, శ్రీశైలం, రామస్వామి, భాస్కర్, నరేందర్, గణేష్, రాజకుమార్, నర్సింహా, శ్రీరాములు, నరేందర్, వెంకటేష్, ముత్యాలు, యాదయ్య, బిక్షమయ్య, మచ్చి, సత్తయ్య, నరేష్, మధు, నరేష్, శ్రీకాంత్, జనార్దన్, కుమార్ తదితరులు హాజరయ్యారు.
దేవాలయ కమిటీ సభ్యులు పగుడాల వేణుగోపాల్, తవుటం శంకరయ్య, జోగు నరసింహ ఆధ్వర్యంలో కార్యక్రమం సజావుగా సాగింది. గ్రామ పెద్దలు మరియు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఉగాది శుభాకాంక్షలు పంచుకున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి