Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 03:59 AM

ఇంద్రపాలనగరం: పంచాంగ శ్రవణం ఘనంగా నిర్వహణ

ఇంద్రపాలనగరం: పంచాంగ శ్రవణం ఘనంగా నిర్వహణ

ఇంద్రపాలనగరం: పంచాంగ శ్రవణం ఘనంగా నిర్వహణ
March 19, 2026 07:24 PM 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరం గ్రామంలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పంచాంగ శ్రవణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ఆధ్వర్యం వహించారు.

గడికోట లక్ష్మీనారాయణ పంతులు పంచాంగ శ్రవణం నిర్వహించి, కొత్త సంవత్సర ఫలితాలను వివరించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని ఆసక్తిగా వీక్షించారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డ్ సభ్యులు పుట్టల లక్ష్మమ్మ, ముత్యాలు, వరికుప్పల స్వామి, కంబాలపల్లి సత్తయ్య, కప్పల మంగమ్మ రాజు, నల్ల ఎల్లేష్, పంది నాగలక్ష్మి రాజు, కాటపల్లి యాదయ్య (మాజీ సర్పంచ్) తదితరులు పాల్గొన్నారు.

అలాగే గ్రామానికి చెందిన ప్రముఖులు మందడి విద్యాసాగర్ రెడ్డి, సింగణబోయిన గణేష్, రాస వెంకటేశం, జంగయ్య, రాజన్నగారి రమేష్, గర్ధాస్ వినయ్, ఈర్లపల్లి మల్లయ్య, దశరద, సంజీవ, వెంకటేష్, కరుణాకర్, నర్సింహా, మహేష్, నాగరాజు, శ్రీశైలం, రామస్వామి, భాస్కర్, నరేందర్, గణేష్, రాజకుమార్, నర్సింహా, శ్రీరాములు, నరేందర్, వెంకటేష్, ముత్యాలు, యాదయ్య, బిక్షమయ్య, మచ్చి, సత్తయ్య, నరేష్, మధు, నరేష్, శ్రీకాంత్, జనార్దన్, కుమార్ తదితరులు హాజరయ్యారు.

దేవాలయ కమిటీ సభ్యులు పగుడాల వేణుగోపాల్, తవుటం శంకరయ్య, జోగు నరసింహ ఆధ్వర్యంలో కార్యక్రమం సజావుగా సాగింది. గ్రామ పెద్దలు మరియు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఉగాది శుభాకాంక్షలు పంచుకున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News