Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:44 PM

హైదరాబాద్‌లో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు

హైదరాబాద్‌లో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు

హైదరాబాద్‌లో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు
14-04-2026 206 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌లో భారత రాజ్యాంగ నిర్మాత, సంఘసంస్కర్త, ఆర్థికవేత్త, న్యాయవాది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు.

అంటరానితనం, కులవివక్షకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడి, దేశానికి తొలి న్యాయశాఖ మంత్రిగా దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం కృషి చేసిన మహనీయుడైన అంబేద్కర్ సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు కొండేటి మల్లయ్య పాల్గొని అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

Sthanikam

హైదరాబాద్‌లో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు

Article Image

హైదరాబాద్‌లో భారత రాజ్యాంగ నిర్మాత, సంఘసంస్కర్త, ఆర్థికవేత్త, న్యాయవాది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు.

అంటరానితనం, కులవివక్షకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడి, దేశానికి తొలి న్యాయశాఖ మంత్రిగా దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం కృషి చేసిన మహనీయుడైన అంబేద్కర్ సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు కొండేటి మల్లయ్య పాల్గొని అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News