Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భూ తగాదాలతో వ్యక్తి హత్య సోదరుడి కుమారుడిపైనే ఆరోపణలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 12:58 PM

హంగీర్గా గ్రామంలో టీఆర్ఎస్ జెండా ఎగురవేసిన:నియోజకవర్గ ఇంచార్జ్ బాపుమల్ శెట్టి

హంగీర్గా గ్రామంలో టీఆర్ఎస్ జెండా ఎగురవేసిన:నియోజకవర్గ ఇంచార్జ్ బాపుమల్ శెట్టి

హంగీర్గా గ్రామంలో టీఆర్ఎస్ జెండా ఎగురవేసిన:నియోజకవర్గ ఇంచార్జ్ బాపుమల్ శెట్టి
May 24, 2026 08:20 PM 90 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో హంగీర్గా (కె) గ్రామంలో తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నారాయణఖేడ్ మండల పరిధిలోని హంగీర్గా (కె) గ్రామంలో నారాయణఖేడ్ నియోజకవర్గ ఇంచార్జ్ బాపుమల్ శెట్టి ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఎగురవేశారు. నారాయణఖేడ్ అబ్జర్వర్ శివశంకర్ పాటిల్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షురాలు కవితమ్మ ఆదేశాల మేరకు మే 20 నుంచి జూన్ 20 వరకు ప్రతి గ్రామంలో జెండా పండుగ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఉచిత వైద్యం, ఉచిత విద్య, రైతులకు ఉచిత కరెంట్ అందించడంతో పాటు తెలంగాణ ఉద్యమకారులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాణిక్యం, భాస్కర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, శ్రీశైలం, ధీరజ్, ప్రశాంత్, కిషన్ సింగ్, వైద్యనాథ్, సోమనాథ్, రామన్న, విట్టల్, శంకర్, చెన్నప్ప, శివకుమార్, మొతిరాం, హరిసింగ్, రమేష్, గణపతి, తుకారం, సుభాష్, గురప్ప, దావీదు, సాయిలు, స్వామిదాస్, రాజు, నర్సింలు, ఏసప్ప తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News