Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:45 PM

హెల్మెట్ పై ఏఐ పాటతో రోడ్డు భద్రతకు నూతన అవగాహన

హెల్మెట్ పై ఏఐ పాటతో రోడ్డు భద్రతకు నూతన అవగాహన

హెల్మెట్ పై ఏఐ పాటతో రోడ్డు భద్రతకు నూతన అవగాహన
13-04-2026 111 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “ఆర్ యు & ఏ లివ్” అవగాహన కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై ప్రత్యేక చైతన్యం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో యాదగిరిగుట్టకు చెందిన సీఐ ఎలగొండ కృష్ణ కుమారుడు ఎలగొండ రూమీన్ సాయి (8వ తరగతి) హెల్మెట్ ప్రాముఖ్యతపై ఏఐ టెక్నాలజీతో ఒక వినూత్న పాట రూపొందించాడు.

ఈ పాటను భువనగిరి ట్రాఫిక్ డివిజన్ డీఎస్పీ ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించి, పాట ఎంతో ప్రభావవంతంగా ఉందని ప్రశంసించారు. అలాగే రూమీన్ సాయిని అభినందిస్తూ సన్మానించారు.

ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట ట్రాఫిక్ సీఐ ఎలగొండ కృష్ణ, భువనగిరి ట్రాఫిక్ సీఐ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు భద్రతపై యువతలో చైతన్యం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు.

Sthanikam

హెల్మెట్ పై ఏఐ పాటతో రోడ్డు భద్రతకు నూతన అవగాహన

Article Image

తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “ఆర్ యు & ఏ లివ్” అవగాహన కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై ప్రత్యేక చైతన్యం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో యాదగిరిగుట్టకు చెందిన సీఐ ఎలగొండ కృష్ణ కుమారుడు ఎలగొండ రూమీన్ సాయి (8వ తరగతి) హెల్మెట్ ప్రాముఖ్యతపై ఏఐ టెక్నాలజీతో ఒక వినూత్న పాట రూపొందించాడు.

ఈ పాటను భువనగిరి ట్రాఫిక్ డివిజన్ డీఎస్పీ ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించి, పాట ఎంతో ప్రభావవంతంగా ఉందని ప్రశంసించారు. అలాగే రూమీన్ సాయిని అభినందిస్తూ సన్మానించారు.

ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట ట్రాఫిక్ సీఐ ఎలగొండ కృష్ణ, భువనగిరి ట్రాఫిక్ సీఐ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు భద్రతపై యువతలో చైతన్యం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News