స్థానికం: భువనగిరి ప్రతినిధి నల్లమసు కుమార్
భువనగిరి పట్టణ కేంద్రంలోని స్థానిక మున్సిపాలిటీ 32వ వార్డు సమస్య తారకరామ నగర్,బంజారాహిల్స్,పహాడీ నగర్,ప్రగతి నగర్ తాత నగర్,ప్రధానమైన సమస్య గృహాల మీదుగా వెళుతున్న హైటెన్షన్ విద్యుత్ లైను దశాబ్ద కాలాలుగా మారుస్తామని చెప్పి పత్రికా ప్రకటనకే పరిమితమైంది.నియోజకవర్గ ఎన్నికల ముందు వాగ్దానం చేయడం జరిగింది.ప్రమాదం సంభవించినప్పుడే గుర్తుకొస్తుంది ఎవరి నిర్లక్ష్యము తెలువదు కానీ హైటెన్షన్ విద్యుత్ లైను 33/11కెవి ఇండ్లపై నుంచి వెంటనే తొలగించలని వారినికోరుతూ..స్థానిక భువనగిరి శాసనసభ్యులకు కుంభం అనిల్ కుమార్ రెడ్డికి,ప్రభుత్వ విద్యుత్ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ వినతిపత్రం అందజేసారు.ఈ కార్యక్రమంలో చిన్నగని బలరాం,వడిచెర్ల శరత్,వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి