Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:16 PM

హైటెన్షన్ విద్యుత్ 33/11కెవి లైను ఇండ్లపై నుంచి వెంటనే తొలగించాలి.

హైటెన్షన్ విద్యుత్ 33/11కెవి లైను ఇండ్లపై నుంచి వెంటనే తొలగించాలి.

హైటెన్షన్ విద్యుత్ 33/11కెవి లైను ఇండ్లపై నుంచి వెంటనే తొలగించాలి.
06-01-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం: భువనగిరి ప్రతినిధి నల్లమసు కుమార్

భువనగిరి పట్టణ కేంద్రంలోని స్థానిక మున్సిపాలిటీ 32వ వార్డు సమస్య తారకరామ నగర్,బంజారాహిల్స్,పహాడీ నగర్,ప్రగతి నగర్ తాత నగర్,ప్రధానమైన సమస్య గృహాల మీదుగా వెళుతున్న హైటెన్షన్ విద్యుత్ లైను దశాబ్ద కాలాలుగా మారుస్తామని చెప్పి పత్రికా ప్రకటనకే పరిమితమైంది.నియోజకవర్గ ఎన్నికల ముందు వాగ్దానం చేయడం జరిగింది.ప్రమాదం సంభవించినప్పుడే గుర్తుకొస్తుంది ఎవరి నిర్లక్ష్యము తెలువదు కానీ హైటెన్షన్ విద్యుత్ లైను 33/11కెవి ఇండ్లపై నుంచి వెంటనే తొలగించలని వారినికోరుతూ..స్థానిక భువనగిరి శాసనసభ్యులకు కుంభం అనిల్ కుమార్ రెడ్డికి,ప్రభుత్వ విద్యుత్ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ వినతిపత్రం అందజేసారు.ఈ కార్యక్రమంలో చిన్నగని బలరాం,వడిచెర్ల శరత్,వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

హైటెన్షన్ విద్యుత్ 33/11కెవి లైను ఇండ్లపై నుంచి వెంటనే తొలగించాలి.

Article Image
స్థానికం: భువనగిరి ప్రతినిధి నల్లమసు కుమార్

భువనగిరి పట్టణ కేంద్రంలోని స్థానిక మున్సిపాలిటీ 32వ వార్డు సమస్య తారకరామ నగర్,బంజారాహిల్స్,పహాడీ నగర్,ప్రగతి నగర్ తాత నగర్,ప్రధానమైన సమస్య గృహాల మీదుగా వెళుతున్న హైటెన్షన్ విద్యుత్ లైను దశాబ్ద కాలాలుగా మారుస్తామని చెప్పి పత్రికా ప్రకటనకే పరిమితమైంది.నియోజకవర్గ ఎన్నికల ముందు వాగ్దానం చేయడం జరిగింది.ప్రమాదం సంభవించినప్పుడే గుర్తుకొస్తుంది ఎవరి నిర్లక్ష్యము తెలువదు కానీ హైటెన్షన్ విద్యుత్ లైను 33/11కెవి ఇండ్లపై నుంచి వెంటనే తొలగించలని వారినికోరుతూ..స్థానిక భువనగిరి శాసనసభ్యులకు కుంభం అనిల్ కుమార్ రెడ్డికి,ప్రభుత్వ విద్యుత్ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ వినతిపత్రం అందజేసారు.ఈ కార్యక్రమంలో చిన్నగని బలరాం,వడిచెర్ల శరత్,వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News