PRINT TIME: July 12, 2026 12:56 AM
హామీ ఇచ్చి అమలు చేసి
హామీ ఇచ్చి అమలు చేసి
January 05, 2026 12:34 PM
42 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
గడ్డిమందు పిచికారీ చేస్తున్న నాగరాజు
స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి
చిట్యాల మండలం ఏలికట్టే గ్రామ పదో వార్డు సభ్యుడు ఉస్కీల్ల నాగరాజు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్ని కల్లో విజయం సాధించాడు.ఎన్నికల సమయంలో పదో వార్డు లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని పారిశుద్ధ్య నికి మొదటి ప్రాధాన్యం ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు.ఆ వార్డులో పిచ్చి మొక్కలు పెరిగి ఉండడం తో సొంత ఖర్చుతో గడ్డి మందును కొనుగోలు చేసి స్వయంగా పిచికారీ చేశాడు.ఈ సందర్భంగా వార్డు ప్రజలు ఆయనను అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి