Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెన్షన్ కోసం వెళ్లి ప్రాణాలతో పోరాటం..! నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 13, 2026 10:23 AM

గురుకులంలో గెస్ట్ పోస్టుల భర్తీ. మే 31 వరకు దరఖాస్తుల స్వీకరణ.

గురుకులంలో గెస్ట్ పోస్టుల భర్తీ. మే 31 వరకు దరఖాస్తుల స్వీకరణ.

గురుకులంలో గెస్ట్ పోస్టుల భర్తీ.  మే 31 వరకు దరఖాస్తుల స్వీకరణ.
May 27, 2026 08:17 PM 51 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని జనం పల్లి బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న గెస్ట్ ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ నాగమ్మ తెలిపారు.

జూనియర్ కళాశాలలో గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, ఆంగ్లం, తెలుగు సబ్జెక్టుల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. పాఠశాల విభాగంలో తెలుగు, హిందీ, ఆంగ్లం, గణితం, ఫిజికల్ సైన్స్, బయోసైన్స్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ లేదా పీజీతో పాటు బీఈడ్, టెట్ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ ప్రతులతో ఈ నెల 31వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు జనం పల్లి గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని గురుకుల యాజమాన్యం కోరింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News