Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హమాలి కార్మికుల శ్రమ దోపిడీపై ఆగ్రహం సిఐటియు పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 09:19 AM

గుడి నిర్మాణానికి బోరు వేయించిన కంచి బిందు-రాములు

గుడి నిర్మాణానికి బోరు వేయించిన కంచి బిందు-రాములు

గుడి నిర్మాణానికి బోరు వేయించిన కంచి బిందు-రాములు
February 26, 2026 08:07 PM 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలో నూతనంగా నిర్మింపదలచిన శ్రీ సీతారామచంద్రస్వామి నూతన గుడి నిర్మాణానికి తన వంతు సహాయంగా గ్రామ నాయకులు కంచి బిందు- రాములు బోరును వేయించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇట్టి బోరు నుండి నీరు పుష్కలంగా రావడంతో ఆ సీతారామచంద్రస్వామి కరుణాకటాక్షాలతో ప్రజలను ఎల్లప్పుడూ సుభిక్షంగా చూడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి ప్రవీణ్ రెడ్డి బుగ్గ మనోజ్, ఈదుల నరేష్, బుగ్గ శ్రీనివాస్,రామలింగం బుగ్గ నాగేందర్ పచ్చిమట్ల ముఖేష్ బుగ్గ శివ, వడ్లకొండ శివకుమార్ మేకల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News