Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా ఆసియన్ చెస్ చాంపియన్ మేకల అభినవ్ జయంతి..... పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 01:54 AM

గుడి నిర్మాణానికి బోరు వేయించిన కంచి బిందు-రాములు

గుడి నిర్మాణానికి బోరు వేయించిన కంచి బిందు-రాములు

గుడి నిర్మాణానికి బోరు వేయించిన కంచి బిందు-రాములు
February 26, 2026 08:07 PM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలో నూతనంగా నిర్మింపదలచిన శ్రీ సీతారామచంద్రస్వామి నూతన గుడి నిర్మాణానికి తన వంతు సహాయంగా గ్రామ నాయకులు కంచి బిందు- రాములు బోరును వేయించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇట్టి బోరు నుండి నీరు పుష్కలంగా రావడంతో ఆ సీతారామచంద్రస్వామి కరుణాకటాక్షాలతో ప్రజలను ఎల్లప్పుడూ సుభిక్షంగా చూడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి ప్రవీణ్ రెడ్డి బుగ్గ మనోజ్, ఈదుల నరేష్, బుగ్గ శ్రీనివాస్,రామలింగం బుగ్గ నాగేందర్ పచ్చిమట్ల ముఖేష్ బుగ్గ శివ, వడ్లకొండ శివకుమార్ మేకల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News