Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
50 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలి. “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 02:59 PM

గోవులకు సేవ చేసి మహా పుణ్యం పొందిన:సదాశివపేట వైస్ చైర్మెన్

గోవులకు సేవ చేసి మహా పుణ్యం పొందిన:సదాశివపేట వైస్ చైర్మెన్

గోవులకు సేవ చేసి మహా పుణ్యం పొందిన:సదాశివపేట వైస్ చైర్మెన్
23-02-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

గోవుల సంరక్షణ మన అందరి బాధ్యత అని, గోవులకు సేవ చేయడం ద్వారా మూడు కోట్ల దేవతలకు సేవ చేసిన ఫలితం దక్కుతుందని సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపల్ వైస్ చైర్మెన్ రేణుక చిరు తెలిపారు.సోమవారం, స్థానిక శివారులోని వెంకటాపురం గ్రామ సమీపంలోని శ్రీ గోపాల్ గోశాలను సందర్శించి, గోమాతలకు దాన పెట్టి సేవచేసారు. ఈ సందర్భంగా, గోమాత సేవను తాను అదృష్టంగా భావిస్తున్నానని, గోమాతకు సేవ చేయడం ద్వారా మహా పుణ్యం సంపాదించవచ్చని రేణుక చిరు చెప్పారు.సందర్శన అనంతరం, గోశా నిర్వాహకులతో సమావేశమై, గోవుల ఆరోగ్యం, శుభ్రత, సంరక్షణ పరిస్థితులను సమీక్షించారు. అవసరమైన సూచనలు కూడా గోశా సిబ్బందికి అందించారు.రేణుక చిరు సమాజంలోని ప్రముఖులు గోశాల సంరక్షణకు ముందుగా సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సద్దాం, మనీ, లాజర్, దిలీప్, నాని, నితిన్, నవీన్, హర్ష, అంజన్ తదితరులు పాల్గొన్నారు.గోమాత సేవ ద్వారా సమాజానికి మరియు ఆధ్యాత్మిక బలానికి అనేక పుణ్యఫలితాలు వస్తాయని ఈ సందర్శన స్పష్టంగా చూపింది.

Sthanikam

గోవులకు సేవ చేసి మహా పుణ్యం పొందిన:సదాశివపేట వైస్ చైర్మెన్

Article Image

గోవుల సంరక్షణ మన అందరి బాధ్యత అని, గోవులకు సేవ చేయడం ద్వారా మూడు కోట్ల దేవతలకు సేవ చేసిన ఫలితం దక్కుతుందని సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపల్ వైస్ చైర్మెన్ రేణుక చిరు తెలిపారు.సోమవారం, స్థానిక శివారులోని వెంకటాపురం గ్రామ సమీపంలోని శ్రీ గోపాల్ గోశాలను సందర్శించి, గోమాతలకు దాన పెట్టి సేవచేసారు. ఈ సందర్భంగా, గోమాత సేవను తాను అదృష్టంగా భావిస్తున్నానని, గోమాతకు సేవ చేయడం ద్వారా మహా పుణ్యం సంపాదించవచ్చని రేణుక చిరు చెప్పారు.సందర్శన అనంతరం, గోశా నిర్వాహకులతో సమావేశమై, గోవుల ఆరోగ్యం, శుభ్రత, సంరక్షణ పరిస్థితులను సమీక్షించారు. అవసరమైన సూచనలు కూడా గోశా సిబ్బందికి అందించారు.రేణుక చిరు సమాజంలోని ప్రముఖులు గోశాల సంరక్షణకు ముందుగా సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సద్దాం, మనీ, లాజర్, దిలీప్, నాని, నితిన్, నవీన్, హర్ష, అంజన్ తదితరులు పాల్గొన్నారు.గోమాత సేవ ద్వారా సమాజానికి మరియు ఆధ్యాత్మిక బలానికి అనేక పుణ్యఫలితాలు వస్తాయని ఈ సందర్శన స్పష్టంగా చూపింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News