Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 03:24 AM

గోవర్ధనగిరి మృతి విద్యా వర్గాలకు తీవ్ర దిగ్భ్రాంతి. రీజనల్ కోఆర్డినేటర్ బొజ్జ అనిల్‌కుమార్

గోవర్ధనగిరి మృతి విద్యా వర్గాలకు తీవ్ర దిగ్భ్రాంతి. రీజనల్ కోఆర్డినేటర్ బొజ్జ అనిల్‌కుమార్

గోవర్ధనగిరి మృతి విద్యా వర్గాలకు తీవ్ర దిగ్భ్రాంతి. రీజనల్ కోఆర్డినేటర్ బొజ్జ అనిల్‌కుమార్
March 23, 2026 08:47 PM 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అతిథి అధ్యాపకుడిగా పనిచేస్తున్న గోవర్ధనగిరి అకాల మరణం పట్ల విద్యా వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.

గుండెపోటుతో ఆయన మృతి చెందడం కళాశాలకు తీరని లోటని బి.ఆర్. అంబేద్కర్ దూర విద్యా కేంద్రం రీజనల్ కోఆర్డినేటర్ బొజ్జ అనిల్‌కుమార్ తెలిపారు.

సోమవారం కళాశాలలో విద్యార్థులతో కలిసి గోవర్ధనగిరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News