నల్గొండ నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అతిథి అధ్యాపకుడిగా పనిచేస్తున్న గోవర్ధనగిరి అకాల మరణం పట్ల విద్యా వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.
గుండెపోటుతో ఆయన మృతి చెందడం కళాశాలకు తీరని లోటని బి.ఆర్. అంబేద్కర్ దూర విద్యా కేంద్రం రీజనల్ కోఆర్డినేటర్ బొజ్జ అనిల్కుమార్ తెలిపారు.
సోమవారం కళాశాలలో విద్యార్థులతో కలిసి గోవర్ధనగిరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి