Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:04 AM

గొట్టిపర్తి లో ఉపాధి హామీ పనులపై సమీక్ష సమావేశం

గొట్టిపర్తి లో ఉపాధి హామీ పనులపై సమీక్ష సమావేశం

గొట్టిపర్తి లో ఉపాధి హామీ పనులపై సమీక్ష సమావేశం
05-03-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామ పంచాయతీ ఆవరణంలో గురువారం నాడు 2024 -25 సంవత్సరానికి సంబంధించిన ఉపాధి హామీ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ చిలుకల మంజుల వెంకన్న పాల్గొని మాట్లాడుతూ... ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వేసవి దృష్ట్యా ఉంచుకొని ఉదయం పూటనే తమ పనులను ముగించుకొని ఉపాధి హామీ పనులకు వెళ్లాలని సూచించారు. ఉపాధి కూలీలకు వెంట వెంటనే పేమెంట్ చేయాలని, ఉపాధి హామీ పని జరిగేటప్పుడు కూలీలకు సౌకర్యం కల్పించాలని ఉపాధి హామీ అధికారులకు కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, ఏపీవో కృష్ణ, టి ఏ సురేష్, ఫీల్డ్ అసిస్టెంట్ కరుణ, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

గొట్టిపర్తి లో ఉపాధి హామీ పనులపై సమీక్ష సమావేశం

Article Image

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామ పంచాయతీ ఆవరణంలో గురువారం నాడు 2024 -25 సంవత్సరానికి సంబంధించిన ఉపాధి హామీ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ చిలుకల మంజుల వెంకన్న పాల్గొని మాట్లాడుతూ... ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వేసవి దృష్ట్యా ఉంచుకొని ఉదయం పూటనే తమ పనులను ముగించుకొని ఉపాధి హామీ పనులకు వెళ్లాలని సూచించారు. ఉపాధి కూలీలకు వెంట వెంటనే పేమెంట్ చేయాలని, ఉపాధి హామీ పని జరిగేటప్పుడు కూలీలకు సౌకర్యం కల్పించాలని ఉపాధి హామీ అధికారులకు కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, ఏపీవో కృష్ణ, టి ఏ సురేష్, ఫీల్డ్ అసిస్టెంట్ కరుణ, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News