Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లోకి దారి తప్పి వచ్చిన జింక.. అప్రమత్తమైన అటవీశాఖ! నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 06:52 AM

గోగువారిగూడెంలో మానవత్వం చాటిన సర్పంచ్. మృత ఉద్యోగి కుటుంబానికి రూ.5 వేల సాయం

గోగువారిగూడెంలో మానవత్వం చాటిన సర్పంచ్. మృత ఉద్యోగి కుటుంబానికి రూ.5 వేల సాయం

గోగువారిగూడెంలో మానవత్వం చాటిన సర్పంచ్. మృత ఉద్యోగి కుటుంబానికి రూ.5 వేల సాయం
May 21, 2026 11:09 AM 93 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మిర్యాలగూడ మండలం గోగువారిగూడెం గ్రామపంచాయతీలో పనిచేస్తున్న సిబ్బంది దైద వెంకటయ్య ఇటీవల మృతిచెందగా, గ్రామ సర్పంచ్ కొండ అరుణ సోమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం తక్షణ సాయంగా రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ అరుణ మాట్లాడుతూ గ్రామ సేవలో పనిచేసే సిబ్బంది కుటుంబాలకు గ్రామపంచాయతీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. గ్రామస్తులు సర్పంచ్ చేసిన సహాయాన్ని అభినందించారు.

ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది దైద నాగయ్య, నేరేడు రాములు, ముద్దం మట్టయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News