Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లోకి దారి తప్పి వచ్చిన జింక.. అప్రమత్తమైన అటవీశాఖ! నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 06:51 AM

“గంజాయి మీద కన్నెర్ర: నల్లగొండ టూ టౌన్ పోలీసుల బిగ్ రౌడ్!”

“గంజాయి మీద కన్నెర్ర: నల్లగొండ టూ టౌన్ పోలీసుల బిగ్ రౌడ్!”

“గంజాయి మీద కన్నెర్ర: నల్లగొండ టూ టౌన్ పోలీసుల బిగ్ రౌడ్!”
February 28, 2026 06:35 AM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

 “హైదరాబాద్ నుండి గంజాయి తీసుకొచ్చి నల్లగొండ పట్టణంలో చిన్న పాకెట్లుగా అమ్ముతున్న మత్తు పదార్థ యువకుల గ్యాంగ్‌ను టూ టౌన్ పోలీసులు పట్టుకున్నారు.”

పొరగాండ్లుమత్తు వ్యసనాలకు బానిసలై, దొంగతనాలు చేసే పరిస్థితి గురించి టూ టౌన్ పోలీసులు గమనించారు. హైదరాబాద్ నుండి గంజాయి తీసుకొచ్చి, నల్లగొండ పట్టణంలో చిన్న చిన్న పాకెట్లుగా చేసి అమ్ముతూ, మత్తుకు బానిసలై బైక్ దొంగతనాలు మొదలుపెట్టిన యువకుల గ్యాంగ్‌ను పట్టుకున్నారు. శివాజీనగర్ చౌరస్తా సమీపంలోస్థానిక సమాచారంతో చెక్ చేస్తుండగా, నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

A 1 సమద్ (శివాజీనగర్) బైక్ నుంచి దూకి పరారయ్యాడు. A 2 గడిదల పవన్ (బీట్ మార్కెట్), A 3 నాగుల సంపత్ (నర్సింగ్ బట్ల గ్రామం), A 4 పెండ్ర పరశురామ్ (సుభాష్ చంద్రబోస్ నగర్), A 5 కట్ల వెంకటేశ్వర్లు @ పవన్ (వివేకానంద నగర్)గా నల్లగొండ వాసులుగా గుర్తించారు. వారి దగ్గర నుంచి రెండు కిలోలగంజాయి, నాలుగు మోటార్ సైకిళ్లు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం. విచారణలో గతంలో చేసిన రెండు బైక్ దొంగతనాలు బయటపడ్డాయని డి.ఎస్.పి శివరామిరెడ్డి తెలిపారు. మత్తు పదార్థాలపై ప్రత్యేక దృష్టి పెట్టి మరింత కఠిన చర్యలుతీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ ఆపరేషన్ డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో, సీఐ S. రాఘవరావు ఆధ్వర్యంలో, ఎస్సై సైదులు సిబ్బందితో జరిగింది.ఈ కార్యక్రమం పోలీసుల సమర్పణ, స్థానిక సమాచారం ద్వారా మత్తు పదార్థ వ్యాపారం, దొంగతనాల నిర్వహణలో విజయం. ముందు కోసం కఠిన చర్యలు తీసుకోవడంసమాజం మెచ్చుకుంటుంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News