Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:54 AM

ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన సర్పంచ్ నారపాక మాధవి–యాదయ్య

ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన సర్పంచ్ నారపాక మాధవి–యాదయ్య

ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన సర్పంచ్ నారపాక మాధవి–యాదయ్య
02-06-2026 83 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామంలో మంగళవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నారపాక మాధవి–యాదయ్య జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల సేవలను స్మరించుకున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో ఉపసర్పంచ్ అండాలు–మల్లయ్య, గ్రామపంచాయతీ కార్యదర్శి సుమన్, ప్రధానోపాధ్యాయురాలు పుష్పలత, నాయకులు భాషమల్ల సంతోష్, కడారి ఐలయ్య, వర్కాల వినయ్, వంగాల పూజిత, బొడ్డుపల్లి లింగస్వామి, కొండ సాయినాథ్, వీరమల్ల వీరేశం, వర్కాల సాయి, శంకరయ్య, నాగమణి, వర్కాల సుజాత, నారాపాక హారిక, లాలమ్మ, కడారి భాగ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన సర్పంచ్ నారపాక మాధవి–యాదయ్య

Article Image

రామన్నపేట: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామంలో మంగళవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నారపాక మాధవి–యాదయ్య జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల సేవలను స్మరించుకున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో ఉపసర్పంచ్ అండాలు–మల్లయ్య, గ్రామపంచాయతీ కార్యదర్శి సుమన్, ప్రధానోపాధ్యాయురాలు పుష్పలత, నాయకులు భాషమల్ల సంతోష్, కడారి ఐలయ్య, వర్కాల వినయ్, వంగాల పూజిత, బొడ్డుపల్లి లింగస్వామి, కొండ సాయినాథ్, వీరమల్ల వీరేశం, వర్కాల సాయి, శంకరయ్య, నాగమణి, వర్కాల సుజాత, నారాపాక హారిక, లాలమ్మ, కడారి భాగ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News