Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:06 PM

గ్యాస్ కొరత నివారించాలనీ, పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలనీ.. బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా

గ్యాస్ కొరత నివారించాలనీ, పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలనీ.. బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా

గ్యాస్ కొరత నివారించాలనీ,  పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలనీ.. బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా
March 16, 2026 03:19 PM 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం సంగెం గ్రామం లో సోమవారం గ్యాస్ కొరత లేకుండా నివారించాలని.. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ రోడ్డు పై మహిళలతో కలిసి బీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ... కేంద్రంలో బీజేపీ. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి ప్రజలపై అధిక భారాలు మోపుతున్నాయన్నారు. గత ప్రభుత్వం కేసీఆర్ పరిపాలనలో ప్రజల సంక్షేమంగా పనిచేశారని అన్నారు. పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు జటంగి రవి,మండల నాయకులు మల్యాల రాములు ,మాజీఎంపీటీసీ ఇలైజర్, మాజీ సర్పంచ్ జటంగి మల్లమ్మ, మల్లయ్య, నాయకులు శ్రావణ్, సామెల్, విజయ్, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News