PRINT TIME: May 26, 2026 05:48 PM
గవర్నర్ కు చిత్ర పటం అందించిన మల్కాజ్ గిరి చిత్రకారుడు రాజుగారి యశ్వంత్
గవర్నర్ కు చిత్ర పటం అందించిన మల్కాజ్ గిరి చిత్రకారుడు రాజుగారి యశ్వంత్
January 27, 2026 06:13 PM
40 Views
స్థానికం ప్రతినిధి :
Medchal Malkajgiri incharge
Prabhakar
స్థానికం ప్రతినిధి మల్కాజిగిరి పి ప్రభాకర్
మల్కాజ్ గిరి ప్రాంతానికి చెందిన మాగ్నిఫిసెంట్ ఆర్ట్ అకాడమీ మరియు గ్యాలరీ వ్యవస్థాపకులు చిత్రకారుడు రాజుగారి యశ్వంత్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చిత్రాన్ని స్వయంగా చిత్రీకరించి ఆ చిత్ర పటాన్ని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కు అందజేశారు , ఈ సందర్భంగా చక్కని చిత్రం గీసి బహుకరించిన యశ్వంతును గవర్నర్ అభినందించారు, ఇలాగే కళా రంగంలో మహోన్నత స్థానం లోకి రావాలని ఆశీర్వదించారు. చిత్రకారుడు యశ్వంత్ మాట్లాడుతూ ఇంతటి అరుదైన అవకాశం రావడం గర్వకారణంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు, భవిష్యత్తులో మంచి చిత్ర కారుడిగా గుర్తింపు తెచ్చుకుంటానని అకాడమీలో విద్యార్థుల ప్రతిభకు అనుగుణంగా వారిని కూడా తీర్చి దిద్దుతాను అని అన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి