Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 12:15 PM

గవర్నర్ కు చిత్ర పటం అందించిన మల్కాజ్ గిరి చిత్రకారుడు రాజుగారి యశ్వంత్

గవర్నర్ కు చిత్ర పటం అందించిన మల్కాజ్ గిరి చిత్రకారుడు రాజుగారి యశ్వంత్

గవర్నర్ కు చిత్ర పటం అందించిన మల్కాజ్ గిరి చిత్రకారుడు రాజుగారి యశ్వంత్
January 27, 2026 06:13 PM 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Malkajgiri mandal
Prabhakar

స్థానికం ప్రతినిధి మల్కాజిగిరి పి ప్రభాకర్

మల్కాజ్ గిరి ప్రాంతానికి చెందిన మాగ్నిఫిసెంట్ ఆర్ట్ అకాడమీ మరియు గ్యాలరీ వ్యవస్థాపకులు చిత్రకారుడు రాజుగారి యశ్వంత్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చిత్రాన్ని స్వయంగా చిత్రీకరించి ఆ చిత్ర పటాన్ని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కు అందజేశారు , ఈ సందర్భంగా చక్కని చిత్రం గీసి బహుకరించిన యశ్వంతును గవర్నర్ అభినందించారు, ఇలాగే కళా రంగంలో మహోన్నత స్థానం లోకి రావాలని ఆశీర్వదించారు. చిత్రకారుడు యశ్వంత్ మాట్లాడుతూ ఇంతటి అరుదైన అవకాశం రావడం గర్వకారణంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు, భవిష్యత్తులో మంచి చిత్ర కారుడిగా గుర్తింపు తెచ్చుకుంటానని అకాడమీలో విద్యార్థుల ప్రతిభకు అనుగుణంగా వారిని కూడా తీర్చి దిద్దుతాను అని అన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News