Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 04:43 AM

గురుజువడ గ్రామంలో తాగునీటి కోసం మూడు బోర్లకు మరమ్మత్తులు

గురుజువడ గ్రామంలో తాగునీటి కోసం మూడు బోర్లకు మరమ్మత్తులు

గురుజువడ గ్రామంలో తాగునీటి కోసం మూడు బోర్లకు మరమ్మత్తులు
December 31, 2025 08:03 PM 105 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ వాగ్దానాలు

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి : జహీరాబాద్ నియోజకవర్గంలో కోహిర్ మండల పరిధిలోని గురుజువడ గ్రామంలో తాగునీటి సౌకర్యం కోసం మంగళవారం నాడు మూడు బోర్లను మరమ్మతులు చేశామని గురుజువడ గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు తమను నమ్మి గ్రామ సర్పంచిగా ఎన్నుకొని తమ బాధ్యతను మరింత పెంచిందని, గ్రామంలో నెలకొని ఉన్న సమస్యలను ఒకొక్కటిగా ప్రజల సహకారంతో పరిష్కరిస్తామని, అన్ని వార్డుల్లో తాగునీటి కోసం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని, వచ్చే వేసవి నాటికి ప్రతి గల్లీలో కుళాయిలు, బోర్లను ప్రజలకు నీటి కోసం ఇబ్బందులు లేకుండా ముందస్తు ప్రణాళికతో కృషి చేస్తామని అన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News