Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:29 AM

గరుడ వాహనంపై స్వామి అమ్మవార్ల ఊరేగింపు సేవ

గరుడ వాహనంపై స్వామి అమ్మవార్ల ఊరేగింపు సేవ

గరుడ వాహనంపై స్వామి అమ్మవార్ల ఊరేగింపు సేవ
03-02-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అనుబంధ అలయమైన పాతగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. జనవరి 28 వతేదీన స్వస్తివాచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఈనెల 3వ అష్టోత్తర శత ఘటాభిషేకం తో ముగియనున్నాయి. ఆదివారం ఐదవ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారికి అర్చకులు హావనం వివిధ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారిని గరుడ వాహన సేవపై స్వామిఅమ్మవార్లను కనులవిందుగా అలంకరించి వేదమంత్రాలు మంగళ వాయిద్యల నడుమ స్వామివారి సేవను ఆలయ పురవీధుల్లో ఊరేగించారు. ఆలయ మండపంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Sthanikam

గరుడ వాహనంపై స్వామి అమ్మవార్ల ఊరేగింపు సేవ

Article Image

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అనుబంధ అలయమైన పాతగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. జనవరి 28 వతేదీన స్వస్తివాచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఈనెల 3వ అష్టోత్తర శత ఘటాభిషేకం తో ముగియనున్నాయి. ఆదివారం ఐదవ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారికి అర్చకులు హావనం వివిధ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారిని గరుడ వాహన సేవపై స్వామిఅమ్మవార్లను కనులవిందుగా అలంకరించి వేదమంత్రాలు మంగళ వాయిద్యల నడుమ స్వామివారి సేవను ఆలయ పురవీధుల్లో ఊరేగించారు. ఆలయ మండపంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News