Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:54 AM

గ్రామస్థుల ఐక్యమత్యం అభివృద్దికి నిదర్శనం - ఎమ్మెల్యే వేముల వీరేశం

గ్రామస్థుల ఐక్యమత్యం అభివృద్దికి నిదర్శనం - ఎమ్మెల్యే వేముల వీరేశం

 గ్రామస్థుల ఐక్యమత్యం  అభివృద్దికి నిదర్శనం -  ఎమ్మెల్యే వేముల వీరేశం
10-12-2025 468 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
పంచాయతీ పాలకవర్గనికి సన్మానం
స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట (యాదాద్రి భువనగిరి): నిదానపల్లి గ్రామపంచాయతీ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికవడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా బుధవారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గ్రామాన్ని సందర్శించి, కొత్తగా ఎన్నుకోబడిన పంచాయతీ పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించారు

గ్రామపంచా యతీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య, ఉప సర్పంచ్ కొండ అండాలు మల్లయ్య, వార్డు సభ్యులు సల్ల శిల్ప, కొండ శ్రీనివాస్ గౌడ్, వర్కాల వినయ్, కొండ అండాలు, ఏకుల మల్లేశం, భాషమల్ల అనిత, వంగాల పూజిత, కడారి ఐలయ్య తదితరులను ఎమ్మెల్యే శాలువాలు కప్పి అభినందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ,“పంచాయతీ అభివృద్ధి, గ్రామ ప్రజల సంక్షేమం కోసం ఏకగ్రీవ ఎన్నికలు మంచి సంకేతం. సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తాం” అని తెలిపారు.గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



Sthanikam

గ్రామస్థుల ఐక్యమత్యం అభివృద్దికి నిదర్శనం - ఎమ్మెల్యే వేముల వీరేశం

Article Image
పంచాయతీ పాలకవర్గనికి సన్మానం
స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట (యాదాద్రి భువనగిరి): నిదానపల్లి గ్రామపంచాయతీ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికవడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా బుధవారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గ్రామాన్ని సందర్శించి, కొత్తగా ఎన్నుకోబడిన పంచాయతీ పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించారు

గ్రామపంచా యతీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య, ఉప సర్పంచ్ కొండ అండాలు మల్లయ్య, వార్డు సభ్యులు సల్ల శిల్ప, కొండ శ్రీనివాస్ గౌడ్, వర్కాల వినయ్, కొండ అండాలు, ఏకుల మల్లేశం, భాషమల్ల అనిత, వంగాల పూజిత, కడారి ఐలయ్య తదితరులను ఎమ్మెల్యే శాలువాలు కప్పి అభినందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ,“పంచాయతీ అభివృద్ధి, గ్రామ ప్రజల సంక్షేమం కోసం ఏకగ్రీవ ఎన్నికలు మంచి సంకేతం. సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తాం” అని తెలిపారు.గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News