Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లోకి దారి తప్పి వచ్చిన జింక.. అప్రమత్తమైన అటవీశాఖ! నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 07:50 AM

గూడూర్‌కు చెందిన ప్రముఖ సుప్రీం కోర్టు న్యాయవాది శెట్టి ఉదయ్ సాగరకు ఘన సన్మానం

గూడూర్‌కు చెందిన ప్రముఖ సుప్రీం కోర్టు న్యాయవాది శెట్టి ఉదయ్ సాగరకు ఘన సన్మానం

గూడూర్‌కు చెందిన ప్రముఖ సుప్రీం కోర్టు న్యాయవాది శెట్టి ఉదయ్ సాగరకు ఘన సన్మానం
December 30, 2025 01:43 AM 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి

నారాయణఖేడ్ నియోజకవర్గం నాగల్గిద్ద మండలంలోని గూడూర్ గ్రామానికి చెందిన ప్రముఖ సుప్రీం కోర్టు న్యాయవాది శెట్టి ఉదయ్ సాగరను బిఆర్ఎస్ నాయకులు, జీఎంఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ గుఱ్ఱపు మచ్చేందర్ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన వృత్తి నైపుణ్యం, సామాజిక సేవలను ప్రశంసించారు.

అనంతరం శెట్టి ఉదయ్ సాగర చైర్మన్ గుఱ్ఱపు మచ్చేందర్‌తో పాటు వారి తోటి నాయకులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కృష్ణాపూర్ మాజీ ఎంపీటీసీ నర్వ అంజయ్య సాగర, మాజీ సర్పంచ్ కృష్ణ రెడ్డి, బిఆర్ఎస్ నాయకుడు ఆకుల రాములు తదితరులు మరియు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News