Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:37 AM

గూడూర్‌కు చెందిన ప్రముఖ సుప్రీం కోర్టు న్యాయవాది శెట్టి ఉదయ్ సాగరకు ఘన సన్మానం

గూడూర్‌కు చెందిన ప్రముఖ సుప్రీం కోర్టు న్యాయవాది శెట్టి ఉదయ్ సాగరకు ఘన సన్మానం

గూడూర్‌కు చెందిన ప్రముఖ సుప్రీం కోర్టు న్యాయవాది శెట్టి ఉదయ్ సాగరకు ఘన సన్మానం
30-12-2025 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి

నారాయణఖేడ్ నియోజకవర్గం నాగల్గిద్ద మండలంలోని గూడూర్ గ్రామానికి చెందిన ప్రముఖ సుప్రీం కోర్టు న్యాయవాది శెట్టి ఉదయ్ సాగరను బిఆర్ఎస్ నాయకులు, జీఎంఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ గుఱ్ఱపు మచ్చేందర్ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన వృత్తి నైపుణ్యం, సామాజిక సేవలను ప్రశంసించారు.

అనంతరం శెట్టి ఉదయ్ సాగర చైర్మన్ గుఱ్ఱపు మచ్చేందర్‌తో పాటు వారి తోటి నాయకులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కృష్ణాపూర్ మాజీ ఎంపీటీసీ నర్వ అంజయ్య సాగర, మాజీ సర్పంచ్ కృష్ణ రెడ్డి, బిఆర్ఎస్ నాయకుడు ఆకుల రాములు తదితరులు మరియు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

Sthanikam

గూడూర్‌కు చెందిన ప్రముఖ సుప్రీం కోర్టు న్యాయవాది శెట్టి ఉదయ్ సాగరకు ఘన సన్మానం

Article Image

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి

నారాయణఖేడ్ నియోజకవర్గం నాగల్గిద్ద మండలంలోని గూడూర్ గ్రామానికి చెందిన ప్రముఖ సుప్రీం కోర్టు న్యాయవాది శెట్టి ఉదయ్ సాగరను బిఆర్ఎస్ నాయకులు, జీఎంఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ గుఱ్ఱపు మచ్చేందర్ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన వృత్తి నైపుణ్యం, సామాజిక సేవలను ప్రశంసించారు.

అనంతరం శెట్టి ఉదయ్ సాగర చైర్మన్ గుఱ్ఱపు మచ్చేందర్‌తో పాటు వారి తోటి నాయకులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కృష్ణాపూర్ మాజీ ఎంపీటీసీ నర్వ అంజయ్య సాగర, మాజీ సర్పంచ్ కృష్ణ రెడ్డి, బిఆర్ఎస్ నాయకుడు ఆకుల రాములు తదితరులు మరియు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News