Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:49 PM

గూడూర్‌కు చెందిన ప్రముఖ సుప్రీం కోర్టు న్యాయవాది శెట్టి ఉదయ్ సాగరకు ఘన సన్మానం

గూడూర్‌కు చెందిన ప్రముఖ సుప్రీం కోర్టు న్యాయవాది శెట్టి ఉదయ్ సాగరకు ఘన సన్మానం

గూడూర్‌కు చెందిన ప్రముఖ సుప్రీం కోర్టు న్యాయవాది శెట్టి ఉదయ్ సాగరకు ఘన సన్మానం
December 30, 2025 01:43 AM 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి

నారాయణఖేడ్ నియోజకవర్గం నాగల్గిద్ద మండలంలోని గూడూర్ గ్రామానికి చెందిన ప్రముఖ సుప్రీం కోర్టు న్యాయవాది శెట్టి ఉదయ్ సాగరను బిఆర్ఎస్ నాయకులు, జీఎంఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ గుఱ్ఱపు మచ్చేందర్ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన వృత్తి నైపుణ్యం, సామాజిక సేవలను ప్రశంసించారు.

అనంతరం శెట్టి ఉదయ్ సాగర చైర్మన్ గుఱ్ఱపు మచ్చేందర్‌తో పాటు వారి తోటి నాయకులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కృష్ణాపూర్ మాజీ ఎంపీటీసీ నర్వ అంజయ్య సాగర, మాజీ సర్పంచ్ కృష్ణ రెడ్డి, బిఆర్ఎస్ నాయకుడు ఆకుల రాములు తదితరులు మరియు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News