నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి
నారాయణఖేడ్ నియోజకవర్గం నాగల్గిద్ద మండలంలోని గూడూర్ గ్రామానికి చెందిన ప్రముఖ సుప్రీం కోర్టు న్యాయవాది శెట్టి ఉదయ్ సాగరను బిఆర్ఎస్ నాయకులు, జీఎంఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ గుఱ్ఱపు మచ్చేందర్ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన వృత్తి నైపుణ్యం, సామాజిక సేవలను ప్రశంసించారు.
అనంతరం శెట్టి ఉదయ్ సాగర చైర్మన్ గుఱ్ఱపు మచ్చేందర్తో పాటు వారి తోటి నాయకులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కృష్ణాపూర్ మాజీ ఎంపీటీసీ నర్వ అంజయ్య సాగర, మాజీ సర్పంచ్ కృష్ణ రెడ్డి, బిఆర్ఎస్ నాయకుడు ఆకుల రాములు తదితరులు మరియు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి