తుంగతుర్తి ప్రతినిధి బండికిరణ్
తుంగతుర్తి మండలంగానుగుబండ గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నూతనఅధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో నూతన అధ్యక్షులుగా అబ్బ గాని వేణు, ఉపాధ్యక్షునిగా డీజే పోలేపాక వెంకన్న,ప్రధాన కార్యదర్శి కట్ల వెంకన్న, కోశాధికారి పోలేపాక సంజీవ,వర్కింగ్ కమిటీ చైర్మన్ తిగల శ్రీనుని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు వేనుమాట్లాడుతూ... ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చేస్తానని, పార్టీ పలోపేతం కోసం కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ యనగందుల లావణ్య మధుసూదన్, వార్డు మెంబర్లు, మాజీ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ,పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి