Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 12:26 PM

గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి మండల ఆర్య వైశ్య సంఘం డిమాండ్

గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి మండల ఆర్య వైశ్య సంఘం డిమాండ్

గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి   మండల ఆర్య వైశ్య సంఘం డిమాండ్
February 05, 2026 06:32 PM 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

సిద్ధిపేట జిల్లా రాయప్రోలు మండలం రాంసాగర్ లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని కొంతమంది దుండగులు ధ్వంసం చేయడాన్ని ఖండిస్తూ తుంగతుర్తి మండల ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో నల్ల భ్యాడ్జిలు ధరించి నిరసన తెలియచేసారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా వైశ్య సంఘం ఉపాధ్యక్షులుతాటికొండ సీతయ్య మాట్లాడుతూ.... ఇప్పటికే చాలాసార్లు ఈ రాష్ట్రం లో గాంధీ విగ్రహాలను ధ్వంసం చేయడం జరిగిందని ఎక్కడ కూడా నిందితులపై పోలీస్ చెర్యలు తీసుకున్న దాఖలాలు లేవని అందుకే తరుచు కొంతమంది పని కట్టుకొని ఇలాంటి దుసచర్యాలకు పాలు పడుతున్నారని ప్రభుత్వం ఇప్పటికైనా గాంధీవిగ్రహాన్నికాని ఇంకే జాతీయ నాయకుల విగ్రహాలను ధ్వంసం చేసేవారినైనా కఠినంగా శిక్షించాలని అన్నారు.. ప్రభుత్వం వెంటనే పోలీసులకు ఆదేశాలిచ్చి మరోసారి జరుగకుండా చూడాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఓరుగంటి శ్రీనివాస్. సుభాష్ గోపారపు సత్యనారాయణ మాశెట్టి వెంకన్న. గుండా శ్రీనివాస్. పాలారపు సంతోష్. తల్లాడ కేదారి. బిక్షం. శ్రీహరి. నారాయణ. శ్రీనివాస్.బుద్ధా వీరయ్య. తల్లాడ శ్రీను

తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News