Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:33 AM

ఏపీలో సర్పంచ్ ఎన్నికలు వాయిదా సూచనలు

ఏపీలో సర్పంచ్ ఎన్నికలు వాయిదా సూచనలు

ఏపీలో సర్పంచ్ ఎన్నికలు వాయిదా సూచనలు
09-03-2026 67 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

అమరావతి: రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఓటర్ల జాబితా రూపకల్పన గడువును రాష్ట్ర ఎన్నికల సంఘం పొడిగించింది. గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారీకి ఫిబ్రవరి 7న ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం సోమవారంతో గడువు ముగియాల్సి ఉండగా, ఈ నెల 18వ తేదీ వరకు అవకాశం కల్పించింది.

రాష్ట్రంలోని సర్పంచ్‌ల పదవీ కాలం ఏప్రిల్ 2తో ముగియనుంది. అయితే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ నివేదిక రావడానికి సుమారు మూడు నెలలు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ నివేదిక వచ్చిన తరువాతే సర్పంచ్ ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం. దీంతో ఎన్నికలు కొంత ఆలస్యంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Sthanikam

ఏపీలో సర్పంచ్ ఎన్నికలు వాయిదా సూచనలు

Article Image

అమరావతి: రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఓటర్ల జాబితా రూపకల్పన గడువును రాష్ట్ర ఎన్నికల సంఘం పొడిగించింది. గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారీకి ఫిబ్రవరి 7న ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం సోమవారంతో గడువు ముగియాల్సి ఉండగా, ఈ నెల 18వ తేదీ వరకు అవకాశం కల్పించింది.

రాష్ట్రంలోని సర్పంచ్‌ల పదవీ కాలం ఏప్రిల్ 2తో ముగియనుంది. అయితే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ నివేదిక రావడానికి సుమారు మూడు నెలలు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ నివేదిక వచ్చిన తరువాతే సర్పంచ్ ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం. దీంతో ఎన్నికలు కొంత ఆలస్యంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News