Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:22 PM

ఎంపీడీవోల సంఘం డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ

ఎంపీడీవోల సంఘం డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ

ఎంపీడీవోల సంఘం డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ
20-04-2026 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి,:

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (ఎంపీడీవో) సంఘం డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు ఐఏఎస్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా పరిషత్తు ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఎన్. శోభారాణి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మందాడి ఉపేందర్ రెడ్డి, జిల్లా టీజీవో కార్యదర్శి చిలుకూరి శ్రీనివాస్ హాజరయ్యారు.

అలాగే జిల్లా ఎంపీడీవో అసోసియేషన్ అధ్యక్షుడు వై. శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి నవీన్ (ఎంపీడీవో యాదగిరిగుట్ట), భాస్కర్ (ఎంపీడీవో పోచంపల్లి), రాములు (ఎంపీడీవో రామన్నపేట), రాముల నాయక్ (ఎంపీడీవో ఆత్మకూర్), బాలాజీ (ఎంపీడీవో మోత్కూర్) తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం సౌహార్ద వాతావరణంలో జరిగింది.

Sthanikam

ఎంపీడీవోల సంఘం డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ

Article Image

భువనగిరి,:

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (ఎంపీడీవో) సంఘం డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు ఐఏఎస్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా పరిషత్తు ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఎన్. శోభారాణి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మందాడి ఉపేందర్ రెడ్డి, జిల్లా టీజీవో కార్యదర్శి చిలుకూరి శ్రీనివాస్ హాజరయ్యారు.

అలాగే జిల్లా ఎంపీడీవో అసోసియేషన్ అధ్యక్షుడు వై. శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి నవీన్ (ఎంపీడీవో యాదగిరిగుట్ట), భాస్కర్ (ఎంపీడీవో పోచంపల్లి), రాములు (ఎంపీడీవో రామన్నపేట), రాముల నాయక్ (ఎంపీడీవో ఆత్మకూర్), బాలాజీ (ఎంపీడీవో మోత్కూర్) తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం సౌహార్ద వాతావరణంలో జరిగింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News