Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 03:22 AM

ఎంపీ చొరవతో నాగలక్ష్మికి ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేత

ఎంపీ చొరవతో నాగలక్ష్మికి ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేత

ఎంపీ చొరవతో నాగలక్ష్మికి ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేత
March 23, 2026 12:31 AM 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అడ్డగూడూరు మండలం కంచనపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ఓ బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందింది. గ్రామ సర్పంచ్ చెడే అంబేద్కర్ ఆధ్వర్యంలో ఆదివారం ఈ సహాయాన్ని అందజేశారు.

గ్రామానికి చెందిన సుంకరబోయిన నాగలక్ష్మి గత కొంతకాలంగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ఈ విషయాన్ని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించి సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ. 3,54,000 మంజూరు చేయించారు.

ఈ ఆర్థిక సహాయం అందడంతో నాగలక్ష్మి కుటుంబ సభ్యులు ఉపశమనం వ్యక్తం చేస్తూ, ఎంపీకి మరియు సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News