Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గానకోకిల మూగబోయింది.. భారత సంగీత లోకానికి తీరని లోటు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 08:44 PM

ఎంపీ చొరవతో నాగలక్ష్మికి ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేత

ఎంపీ చొరవతో నాగలక్ష్మికి ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేత

ఎంపీ చొరవతో నాగలక్ష్మికి ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేత
March 23, 2026 12:31 AM 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అడ్డగూడూరు మండలం కంచనపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ఓ బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందింది. గ్రామ సర్పంచ్ చెడే అంబేద్కర్ ఆధ్వర్యంలో ఆదివారం ఈ సహాయాన్ని అందజేశారు.

గ్రామానికి చెందిన సుంకరబోయిన నాగలక్ష్మి గత కొంతకాలంగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ఈ విషయాన్ని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించి సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ. 3,54,000 మంజూరు చేయించారు.

ఈ ఆర్థిక సహాయం అందడంతో నాగలక్ష్మి కుటుంబ సభ్యులు ఉపశమనం వ్యక్తం చేస్తూ, ఎంపీకి మరియు సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News