Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వడ్డీ వ్యాపారుల వేధింపులకు బలైన ప్రభుత్వ ఉద్యోగి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 28, 2026 10:07 PM

ఎన్టీఆర్‌కు ఘన నివాళులు.ఆదోనిలో టిడిపి నేతల సేవా కార్యక్రమాలు

ఎన్టీఆర్‌కు ఘన నివాళులు.ఆదోనిలో టిడిపి నేతల సేవా కార్యక్రమాలు

ఎన్టీఆర్‌కు ఘన నివాళులు.ఆదోనిలో టిడిపి నేతల సేవా కార్యక్రమాలు
May 28, 2026 08:38 PM 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని నియోజకవర్గంలో టిడిపి ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావుకు ఘన నివాళులు అర్పించారు. ఆదోని టిడిపి ఇంచార్జ్ మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో అబ్జర్వర్ కేశవరెడ్డితో కలిసి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం స్థానిక పెద్ద ఆసుపత్రిలో బాలింతలకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్టీఆర్ ఆశయాల సాధనకు కట్టుబడి ప్రజాసేవలో ముందుంటామని నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో టిడిపి ముఖ్య నాయకులు, అభిమానులు, క్లస్టర్ ఇంచార్జ్‌లు, యూనిట్ సభ్యులు, బూత్ కన్వీనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News