Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:00 AM

ఎన్నికల హామీలు నెరవేరుస్తూ రొద్దం ప్రజల విశ్వాసం గెలిచిన మంత్రి సవిత

ఎన్నికల హామీలు నెరవేరుస్తూ రొద్దం ప్రజల విశ్వాసం గెలిచిన మంత్రి సవిత

 ఎన్నికల హామీలు నెరవేరుస్తూ రొద్దం ప్రజల విశ్వాసం గెలిచిన మంత్రి సవిత
25-02-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

రొద్దం: గత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ మంత్రి సవిత ఒక్కొక్కటి నెరవేర్చుతున్నారని రొద్దం మండల తెలుగు యువత నాయకులు తెలిపారు.

ఈ సందర్భంగా పెనుకొండనియోజకవర్గం పరిధిలోని రొద్దం మండలంలో రాచూరు–జక్కల చెరువు గ్రామాల మధ్య రూ. ఒక కోటి వ్యయంతో జరుగుతున్న బీటీ రోడ్డుపనులను రొద్దం మండల తెలుగు యువత నాయకులు పరిశీలించారు.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, రవాణా సౌకర్యాల మెరుగుదల, రైతులు మరియు విద్యార్థులకు సౌకర్యవంతమైన ప్రయాణ సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టినట్లు నాయకులు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటున్నామని వారు పేర్కొన్నారు.

గ్రామస్తులు మంత్రి సవితకు మరియు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ బీటీ రోడ్డుతో రాచూరు, జక్కల చెరువు గ్రామాల మధ్య రాకపోకలు సులభతరం అవుతాయని, ప్రాంతీయ అభివృద్ధికి ఇది మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

కార్యక్రమంలో రొద్దం మండల తెలుగు యువత నాయకులు తదితరులు పాల్గొన్నారు


Sthanikam

ఎన్నికల హామీలు నెరవేరుస్తూ రొద్దం ప్రజల విశ్వాసం గెలిచిన మంత్రి సవిత

Article Image

రొద్దం: గత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ మంత్రి సవిత ఒక్కొక్కటి నెరవేర్చుతున్నారని రొద్దం మండల తెలుగు యువత నాయకులు తెలిపారు.

ఈ సందర్భంగా పెనుకొండనియోజకవర్గం పరిధిలోని రొద్దం మండలంలో రాచూరు–జక్కల చెరువు గ్రామాల మధ్య రూ. ఒక కోటి వ్యయంతో జరుగుతున్న బీటీ రోడ్డుపనులను రొద్దం మండల తెలుగు యువత నాయకులు పరిశీలించారు.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, రవాణా సౌకర్యాల మెరుగుదల, రైతులు మరియు విద్యార్థులకు సౌకర్యవంతమైన ప్రయాణ సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టినట్లు నాయకులు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటున్నామని వారు పేర్కొన్నారు.

గ్రామస్తులు మంత్రి సవితకు మరియు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ బీటీ రోడ్డుతో రాచూరు, జక్కల చెరువు గ్రామాల మధ్య రాకపోకలు సులభతరం అవుతాయని, ప్రాంతీయ అభివృద్ధికి ఇది మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

కార్యక్రమంలో రొద్దం మండల తెలుగు యువత నాయకులు తదితరులు పాల్గొన్నారు


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News