Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లోకి దారి తప్పి వచ్చిన జింక.. అప్రమత్తమైన అటవీశాఖ! నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 06:54 AM

ఎమ్మెల్యే వీరేశాన్ని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నేతలు

ఎమ్మెల్యే వీరేశాన్ని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నేతలు

ఎమ్మెల్యే వీరేశాన్ని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నేతలు
December 31, 2025 08:18 PM 186 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
చిట్యాల స్థానికం ప్రతినిధి కొమ్మిడాల మహేంద్ర రెడ్డి

జిల్లా కాంగ్రెస్ నాయకుడు పల్లపు బుద్ధుడు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి కలిసి స్థానిక ఎమ్మెల్యే వీరేశాన్ని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి ప్రసాదాలను ఎమ్మెల్యే వీరేశానికి అందజేశారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ భేటీలో పరస్పర స్నేహపూర్వక సంభాషణ కొనసాగింది.

నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చించడంతో పాటు, భవిష్యత్‌లో ప్రజల కోసం కలిసి పనిచేయాలనే సంకల్పాన్ని వారు వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News