Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భీమారం గ్రామంలో దారుణ హత్య – గొర్రెల కాపరి జానయ్యను బండరాయితో మోది హతం సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 09:54 AM

ఎమ్మెల్యే వీరేశాన్ని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నేతలు

ఎమ్మెల్యే వీరేశాన్ని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నేతలు

ఎమ్మెల్యే వీరేశాన్ని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నేతలు
December 31, 2025 08:18 PM 175 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
చిట్యాల స్థానికం ప్రతినిధి కొమ్మిడాల మహేంద్ర రెడ్డి

జిల్లా కాంగ్రెస్ నాయకుడు పల్లపు బుద్ధుడు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి కలిసి స్థానిక ఎమ్మెల్యే వీరేశాన్ని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి ప్రసాదాలను ఎమ్మెల్యే వీరేశానికి అందజేశారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ భేటీలో పరస్పర స్నేహపూర్వక సంభాషణ కొనసాగింది.

నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చించడంతో పాటు, భవిష్యత్‌లో ప్రజల కోసం కలిసి పనిచేయాలనే సంకల్పాన్ని వారు వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News