Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 09:42 PM

ఎమ్మెల్యే వీరేశాన్ని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నేతలు

ఎమ్మెల్యే వీరేశాన్ని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నేతలు

ఎమ్మెల్యే వీరేశాన్ని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నేతలు
December 31, 2025 08:18 PM 180 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
చిట్యాల స్థానికం ప్రతినిధి కొమ్మిడాల మహేంద్ర రెడ్డి

జిల్లా కాంగ్రెస్ నాయకుడు పల్లపు బుద్ధుడు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి కలిసి స్థానిక ఎమ్మెల్యే వీరేశాన్ని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి ప్రసాదాలను ఎమ్మెల్యే వీరేశానికి అందజేశారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ భేటీలో పరస్పర స్నేహపూర్వక సంభాషణ కొనసాగింది.

నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చించడంతో పాటు, భవిష్యత్‌లో ప్రజల కోసం కలిసి పనిచేయాలనే సంకల్పాన్ని వారు వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News