PRINT TIME: April 11, 2026 09:54 AM
ఎమ్మెల్యే వీరేశాన్ని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నేతలు
ఎమ్మెల్యే వీరేశాన్ని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నేతలు
December 31, 2025 08:18 PM
175 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
చిట్యాల స్థానికం ప్రతినిధి కొమ్మిడాల మహేంద్ర రెడ్డి
జిల్లా కాంగ్రెస్ నాయకుడు పల్లపు బుద్ధుడు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి కలిసి స్థానిక ఎమ్మెల్యే వీరేశాన్ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి ప్రసాదాలను ఎమ్మెల్యే వీరేశానికి అందజేశారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ భేటీలో పరస్పర స్నేహపూర్వక సంభాషణ కొనసాగింది.
నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చించడంతో పాటు, భవిష్యత్లో ప్రజల కోసం కలిసి పనిచేయాలనే సంకల్పాన్ని వారు వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి