Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:22 PM

ఎం జి యు ఆర్ట్స్ మరియు సోషల్ సైన్సెస్ కళాశాల ప్రిన్సిపాల్ గా ఆచార్య కొప్పుల అంజిరెడ్డి బాధ్యతల స్వీకరణ.

ఎం జి యు ఆర్ట్స్ మరియు సోషల్ సైన్సెస్ కళాశాల ప్రిన్సిపాల్ గా ఆచార్య కొప్పుల అంజిరెడ్డి బాధ్యతల స్వీకరణ.

ఎం జి యు ఆర్ట్స్ మరియు సోషల్ సైన్సెస్ కళాశాల ప్రిన్సిపాల్ గా ఆచార్య కొప్పుల అంజిరెడ్డి బాధ్యతల స్వీకరణ.
January 03, 2026 07:24 PM 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ గా ఇటీవల నియమింపబడిన ఆచార్య కొప్పుల అంజి రెడ్డి నేడు బాధ్యతలను స్వీకరించారు. ఆర్ట్స్ మరియు సోషల్ సైన్సెస్ డీన్ గా వ్యవహరిస్తున్న ఆచార్య అంజిరెడ్డి ప్రిన్సిపల్ గాను సేవలు అందించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాఖల మధ్య సమన్వయంతో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. సామాజిక అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ నాణ్యమైన పరిశోధనలను ఆర్ట్స్ కళాశాల ద్వారా వెలువడి న్యాక్" A" ర్యాంక్ సాధనకు దోహదపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆచార్య శ్రీనివాస్, ఆచార్య విజయబాబు , నరసింహ, డా శ్యాం సుందర్, రవీందర్ రెడ్డి, డా ఆనంద్ తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News