Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:36 AM

ఎం జి యు ఆర్ట్స్ మరియు సోషల్ సైన్సెస్ కళాశాల ప్రిన్సిపాల్ గా ఆచార్య కొప్పుల అంజిరెడ్డి బాధ్యతల స్వీకరణ.

ఎం జి యు ఆర్ట్స్ మరియు సోషల్ సైన్సెస్ కళాశాల ప్రిన్సిపాల్ గా ఆచార్య కొప్పుల అంజిరెడ్డి బాధ్యతల స్వీకరణ.

ఎం జి యు ఆర్ట్స్ మరియు సోషల్ సైన్సెస్ కళాశాల ప్రిన్సిపాల్ గా ఆచార్య కొప్పుల అంజిరెడ్డి బాధ్యతల స్వీకరణ.
03-01-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ గా ఇటీవల నియమింపబడిన ఆచార్య కొప్పుల అంజి రెడ్డి నేడు బాధ్యతలను స్వీకరించారు. ఆర్ట్స్ మరియు సోషల్ సైన్సెస్ డీన్ గా వ్యవహరిస్తున్న ఆచార్య అంజిరెడ్డి ప్రిన్సిపల్ గాను సేవలు అందించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాఖల మధ్య సమన్వయంతో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. సామాజిక అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ నాణ్యమైన పరిశోధనలను ఆర్ట్స్ కళాశాల ద్వారా వెలువడి న్యాక్" A" ర్యాంక్ సాధనకు దోహదపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆచార్య శ్రీనివాస్, ఆచార్య విజయబాబు , నరసింహ, డా శ్యాం సుందర్, రవీందర్ రెడ్డి, డా ఆనంద్ తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.

Sthanikam

ఎం జి యు ఆర్ట్స్ మరియు సోషల్ సైన్సెస్ కళాశాల ప్రిన్సిపాల్ గా ఆచార్య కొప్పుల అంజిరెడ్డి బాధ్యతల స్వీకరణ.

Article Image

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ గా ఇటీవల నియమింపబడిన ఆచార్య కొప్పుల అంజి రెడ్డి నేడు బాధ్యతలను స్వీకరించారు. ఆర్ట్స్ మరియు సోషల్ సైన్సెస్ డీన్ గా వ్యవహరిస్తున్న ఆచార్య అంజిరెడ్డి ప్రిన్సిపల్ గాను సేవలు అందించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాఖల మధ్య సమన్వయంతో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. సామాజిక అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ నాణ్యమైన పరిశోధనలను ఆర్ట్స్ కళాశాల ద్వారా వెలువడి న్యాక్" A" ర్యాంక్ సాధనకు దోహదపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆచార్య శ్రీనివాస్, ఆచార్య విజయబాబు , నరసింహ, డా శ్యాం సుందర్, రవీందర్ రెడ్డి, డా ఆనంద్ తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News