Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 04:41 AM

ఎల్బీనగర్ జనరల్ సెక్రటరీగా శ్రీనువాసులుకు నియామక పత్రం అందజేసిన

ఎల్బీనగర్ జనరల్ సెక్రటరీగా శ్రీనువాసులుకు నియామక పత్రం అందజేసిన

ఎల్బీనగర్  జనరల్ సెక్రటరీగా శ్రీనువాసులుకు నియామక పత్రం అందజేసిన
January 11, 2026 06:07 PM 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

డాక్టర్ అధ్యక్షులు మంగళ పెళ్లి హుస్సేన్

ఉమ్మడి జిల్లా స్థానిక ప్రతినిధి కృష్ణ : హైదరాబాద్ లో ఆదివారం దిల్ సుఖ్ నగర్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఎల్బీనగర్ నియోజకవర్గం జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసిన జాతీయ అధ్యక్షులు డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్ టీం సభ్యులు ప్రతి ఒక్కరు సేవా దృక్పథంతో ముందుకు పోవాలని మంగళ పెల్లి హుస్సేన్ పిలుపునిచ్చారు అంతేకాకుండా కుల మత జాతి లింగ స్త్రీ పురుష భేదం లేకుండా హక్కులు భంగం కలగకుండా చూడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు గడ్డం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News