Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:42 PM

ఎల్బీనగర్ జనరల్ సెక్రటరీగా శ్రీనువాసులుకు నియామక పత్రం అందజేసిన

ఎల్బీనగర్ జనరల్ సెక్రటరీగా శ్రీనువాసులుకు నియామక పత్రం అందజేసిన

ఎల్బీనగర్  జనరల్ సెక్రటరీగా శ్రీనువాసులుకు నియామక పత్రం అందజేసిన
January 11, 2026 06:07 PM 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

డాక్టర్ అధ్యక్షులు మంగళ పెళ్లి హుస్సేన్

ఉమ్మడి జిల్లా స్థానిక ప్రతినిధి కృష్ణ : హైదరాబాద్ లో ఆదివారం దిల్ సుఖ్ నగర్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఎల్బీనగర్ నియోజకవర్గం జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసిన జాతీయ అధ్యక్షులు డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్ టీం సభ్యులు ప్రతి ఒక్కరు సేవా దృక్పథంతో ముందుకు పోవాలని మంగళ పెల్లి హుస్సేన్ పిలుపునిచ్చారు అంతేకాకుండా కుల మత జాతి లింగ స్త్రీ పురుష భేదం లేకుండా హక్కులు భంగం కలగకుండా చూడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు గడ్డం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News