PRINT TIME: February 24, 2026 02:06 AM
ఎల్బీనగర్ జనరల్ సెక్రటరీగా శ్రీనువాసులుకు నియామక పత్రం అందజేసిన
ఎల్బీనగర్ జనరల్ సెక్రటరీగా శ్రీనువాసులుకు నియామక పత్రం అందజేసిన
January 11, 2026 06:07 PM
24 Views
స్థానికం ప్రతినిధి :
Sangareddy & Manoor
Sthanikam District Staff Reporter krishna
డాక్టర్ అధ్యక్షులు మంగళ పెళ్లి హుస్సేన్
ఉమ్మడి జిల్లా స్థానిక ప్రతినిధి కృష్ణ : హైదరాబాద్ లో ఆదివారం దిల్ సుఖ్ నగర్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఎల్బీనగర్ నియోజకవర్గం జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసిన జాతీయ అధ్యక్షులు డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్ టీం సభ్యులు ప్రతి ఒక్కరు సేవా దృక్పథంతో ముందుకు పోవాలని మంగళ పెల్లి హుస్సేన్ పిలుపునిచ్చారు అంతేకాకుండా కుల మత జాతి లింగ స్త్రీ పురుష భేదం లేకుండా హక్కులు భంగం కలగకుండా చూడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు గడ్డం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి