Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 09:34 AM

ఎల్బీనగర్ జనరల్ సెక్రటరీగా శ్రీనువాసులుకు నియామక పత్రం అందజేసిన

ఎల్బీనగర్ జనరల్ సెక్రటరీగా శ్రీనువాసులుకు నియామక పత్రం అందజేసిన

ఎల్బీనగర్  జనరల్ సెక్రటరీగా శ్రీనువాసులుకు నియామక పత్రం అందజేసిన
11-01-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

డాక్టర్ అధ్యక్షులు మంగళ పెళ్లి హుస్సేన్

ఉమ్మడి జిల్లా స్థానిక ప్రతినిధి కృష్ణ : హైదరాబాద్ లో ఆదివారం దిల్ సుఖ్ నగర్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఎల్బీనగర్ నియోజకవర్గం జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసిన జాతీయ అధ్యక్షులు డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్ టీం సభ్యులు ప్రతి ఒక్కరు సేవా దృక్పథంతో ముందుకు పోవాలని మంగళ పెల్లి హుస్సేన్ పిలుపునిచ్చారు అంతేకాకుండా కుల మత జాతి లింగ స్త్రీ పురుష భేదం లేకుండా హక్కులు భంగం కలగకుండా చూడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు గడ్డం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఎల్బీనగర్ జనరల్ సెక్రటరీగా శ్రీనువాసులుకు నియామక పత్రం అందజేసిన

Article Image

డాక్టర్ అధ్యక్షులు మంగళ పెళ్లి హుస్సేన్

ఉమ్మడి జిల్లా స్థానిక ప్రతినిధి కృష్ణ : హైదరాబాద్ లో ఆదివారం దిల్ సుఖ్ నగర్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఎల్బీనగర్ నియోజకవర్గం జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసిన జాతీయ అధ్యక్షులు డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్ టీం సభ్యులు ప్రతి ఒక్కరు సేవా దృక్పథంతో ముందుకు పోవాలని మంగళ పెల్లి హుస్సేన్ పిలుపునిచ్చారు అంతేకాకుండా కుల మత జాతి లింగ స్త్రీ పురుష భేదం లేకుండా హక్కులు భంగం కలగకుండా చూడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు గడ్డం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News