Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:59 PM

ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు కంటి పరీక్షలు

ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు కంటి పరీక్షలు

ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు కంటి పరీక్షలు
February 12, 2026 08:45 PM 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మండలం లోని వట్టిమర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులకు గురువారం రోజున ఉచిత కంటి పరీక్షలు ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి డాక్టర్ నర్ర సురేందర్ రెడ్డి మాట్లాడుతూ మానవ శరీరంలో జ్ఞానేంద్రియాలు చాలా ప్రాముఖ్యమైనవని అందులో మనిషికి కండ్లు చాలా అవయము అని తెలియజేశారు. అటువంటి అవయవాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యమని అదే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు చేసి దృష్టిలోపాలు లేకుండా సత్వర చికిత్సను చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు యాదయ్య, ఉపాధ్యాయులు మౌనిక చంద్రయ్య నరసింహ అనిస్పాతి సుల్తానా, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News