Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:33 PM

విద్యుత్ తీగలను వెంటనే తీయించాలి భీమ్రా

విద్యుత్ తీగలను వెంటనే తీయించాలి భీమ్రా

విద్యుత్ తీగలను వెంటనే తీయించాలి భీమ్రా
May 20, 2026 12:19 PM 131 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల కేంద్రం పరిధిలో భీమ్రా బ్రిడ్జిపై ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ బుధవారం గ్రామస్తులు బ్రిడ్జి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బ్రిడ్జిపై లోతుగా వేలాడుతున్న తీగల వల్ల ఇటువైపుగా వెళ్ళే పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళన చెందుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రమాదకర తీగలను తొలగించి, తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు ఇందులో పాల్గొన్నవారు బాబు సర్పంచ్ రాజీవ్ ఉప సర్పంచ్ నరేష్ సార్ మల్లు పటేల్ బాబు పటేల్ కాశప్ప పటేల్ సుధాకర్ నాగప్ప గౌడ్. గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News