Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 02:52 PM

విద్యుత్ ఆర్టిజన్స్ కార్మికుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి; తాటికొండ సీతయ్య

విద్యుత్ ఆర్టిజన్స్ కార్మికుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి; తాటికొండ సీతయ్య

విద్యుత్ ఆర్టిజన్స్ కార్మికుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి;    తాటికొండ సీతయ్య
April 10, 2026 06:45 PM 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

విద్యుత్ శాఖ లో గత కొంతకాలంగా ఆర్టిజన్స్ కార్మికులుగా పనిచేస్తున్న వారి న్యాయమైన కోర్కె లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలనీ బీ ఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. శుక్రవారం వారు విలేకరుల సమావేశాలు మాట్లాడుతూ...గత మూడు రోజులుగా డివిజన్ కార్యాలయాలముందు సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమని. ఇది ప్రభుత్వ బాధ్యతా రాహిత్యమనిఅన్నారు. ఎన్నికలముందు పాదయాత్ర చేసిన కాంగ్రెస్ పెద్దలు అధికారం రాగానే పర్మినెంట్ చేస్తామని చెప్పి ఓట్లు దండుకుని రెండున్నర ఏండ్లు గడుస్తున్న . ఎన్నిసార్లు వాళ్ళు మొరపెట్టుకున్నా నిమ్మకు నీరెత్తినట్లు ప్రభుత్వం వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ బాధ్యతా రాహిత్యనికి నిరసనగా విద్యుత్ కార్మికులు చేస్తున్న సమ్మెకు బీ ఆర్ఎస్ పూర్తి మద్దతు తెలియ చేస్తున్నాం.. గత కెసిఆర్ కన్నా ముందు కాంట్రాక్టర్ వ్యవస్థ ఉండి ఎన్నో ఇబ్బందులు పడుతున్న విద్యుత్ కార్మికులను వారి బారినుండి తప్పించి నేరుగా డిపార్ట్మెంట్ ద్వారా జీతాలు చెల్లించే విధానాన్ని చేశారని. అన్నారు. అలాంటి కార్మికులకు వెంటనే పర్మినెంట్ చేస్తామని. PRC ఇస్తామని చెప్పిఇప్పుడు వాళ్లను నిర్లక్ష్యం చేయడం తగదని అన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News