Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి కృషితోనే చౌటుప్పల్‌కు అదనపు కోర్టు మంజూరు పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 10:08 AM

విద్యార్థుల విజయాన్ని కొనియాడిన మహారెడ్డి భూపాల్ రెడ్డి

విద్యార్థుల విజయాన్ని కొనియాడిన మహారెడ్డి భూపాల్ రెడ్డి

విద్యార్థుల విజయాన్ని కొనియాడిన మహారెడ్డి భూపాల్ రెడ్డి
June 07, 2026 08:52 PM 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో సిర్గాపూర్ మండల కేంద్రానికి చెందిన జెడ్పిహెచ్ఎస్ పాఠశాల విద్యార్థుల్లో ఐదుగురు బాసర త్రిబుల్ ఐటీలో సీట్లు సాధించడంతో నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి వారిని శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థుల కృషి, పట్టుదల అభినందనీయమని పేర్కొంటూ, భవిష్యత్తులో ఉన్నత విద్యను అభ్యసించి కుటుంబానికి, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా కష్టపడి చదివితే గొప్ప విజయాలు సాధించగలరని అన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సంజీవ్ రావు పాటిల్, రాణా ప్రతాప్ సింగ్, నర్స గౌడ్, సర్దార్ నాయక్, సురేష్, వసీం, జబ్బర్, నార్య నాయక్, పుండరీకం తదితర నాయకులు పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News