ఇంద్రపాలనగరం: అకాల మరణం చెందిన ఎం.డి. హాఫిజ్ మృతదేహానికి గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డ్ సభ్యులు వరకుప్పల స్వామి, రేపాక పారిజాత యాదయ్య, మందడి విద్యాసాగర్ రెడ్డి, రాస వెంకటేష్, రవ్వ నర్సింహా, నక్క వెంకటేష్, కంబాలపల్లి శ్రీశైలం, బాజ నరేందర్, చిన్నపాక సురేష్, గర్ధాస్ వెంకటేష్, గర్ధాస్ శ్రీకాంత్, గర్ధాస్ సాయి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి