Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 04:18 AM

ఈదమ్మతల్లి పండుగలో ఎంబీసీ చైర్మన్‌కు ఘన సన్మానం

ఈదమ్మతల్లి పండుగలో ఎంబీసీ చైర్మన్‌కు ఘన సన్మానం

ఈదమ్మతల్లి పండుగలో ఎంబీసీ చైర్మన్‌కు ఘన సన్మానం
March 18, 2026 07:41 PM 61 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరం, : ప్రతి యేటా వడ్డెర సోదరులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈదమ్మతల్లి దేవాలయ పండుగ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎంబీసీ చైర్మన్ జెర్పాటి జైపాల్‌ను ఘనంగా సన్మానించారు.

గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండుగ వైభవాన్ని కొనియాడుతూ, గ్రామ ఐక్యతకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో 11వ వార్డు సభ్యుడు వరికుప్పల స్వామి, గౌరవ అధ్యక్షుడు భోదాస్ లక్ష్మీనారాయణ, భోదాస్ ఎల్లయ్య, కుంచం రమేష్, పల్లపు అశోక్, దండుగుల శ్రీనివాస్, పల్లపు లింగస్వామి, భోదాస్ శంకరయ్య, భోదాస్ పద్మయ్య, వరికుప్పల అశోక్, భోదాస్ సత్యనారాయణ, భోదాస్ బిక్షపతి, పల్లపు శ్రీనివాస్, దండుగుల సాలయ్య, పల్లపు రాజు, భోదాస్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News