PRINT TIME: March 18, 2026 09:07 PM
ఈదమ్మతల్లి పండుగలో ఎంబీసీ చైర్మన్కు ఘన సన్మానం
ఈదమ్మతల్లి పండుగలో ఎంబీసీ చైర్మన్కు ఘన సన్మానం
March 18, 2026 07:41 PM
28 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
ఇంద్రపాలనగరం, : ప్రతి యేటా వడ్డెర సోదరులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈదమ్మతల్లి దేవాలయ పండుగ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎంబీసీ చైర్మన్ జెర్పాటి జైపాల్ను ఘనంగా సన్మానించారు.
గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండుగ వైభవాన్ని కొనియాడుతూ, గ్రామ ఐక్యతకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో 11వ వార్డు సభ్యుడు వరికుప్పల స్వామి, గౌరవ అధ్యక్షుడు భోదాస్ లక్ష్మీనారాయణ, భోదాస్ ఎల్లయ్య, కుంచం రమేష్, పల్లపు అశోక్, దండుగుల శ్రీనివాస్, పల్లపు లింగస్వామి, భోదాస్ శంకరయ్య, భోదాస్ పద్మయ్య, వరికుప్పల అశోక్, భోదాస్ సత్యనారాయణ, భోదాస్ బిక్షపతి, పల్లపు శ్రీనివాస్, దండుగుల సాలయ్య, పల్లపు రాజు, భోదాస్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి