Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 12:36 PM

ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డిని కలిసిన లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్

ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డిని కలిసిన లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్

ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డిని కలిసిన లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్
April 19, 2026 05:20 PM 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham


సూర్యాపేట నియోజకవర్గంలోని వైట్ హౌస్‌లో ఆదివారం ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని నూతనంగా ఎన్నికైన లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 2వ గవర్నర్ గుడిపూడి వెంకటేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా గవర్నర్‌గా ఎన్నికైన సందర్భంగా ఆయనను అభినందించిన సర్వోత్తమ్ రెడ్డి, భవిష్యత్తులో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టాలని సూచించారు. సమాజ సేవలో లయన్స్ క్లబ్ చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.

అనంతరం గుడిపూడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, లయన్స్ క్లబ్ ద్వారా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేస్తామని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News