Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సమానత్వ సందేశంతో బసవ జయంతి వేడుకలు నిర్వహణకు సిద్ధం ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! మాజీ మంత్రి పల్లె ని కలిసిన టీడీపీ అధ్యక్షురాలు పర్వీన్ భాను ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 19, 2026 08:18 PM

ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డిని కలిసిన లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్

ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డిని కలిసిన లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్

ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డిని కలిసిన లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్
April 19, 2026 05:20 PM 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham


సూర్యాపేట నియోజకవర్గంలోని వైట్ హౌస్‌లో ఆదివారం ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని నూతనంగా ఎన్నికైన లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 2వ గవర్నర్ గుడిపూడి వెంకటేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా గవర్నర్‌గా ఎన్నికైన సందర్భంగా ఆయనను అభినందించిన సర్వోత్తమ్ రెడ్డి, భవిష్యత్తులో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టాలని సూచించారు. సమాజ సేవలో లయన్స్ క్లబ్ చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.

అనంతరం గుడిపూడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, లయన్స్ క్లబ్ ద్వారా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేస్తామని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News